ఏజెన్సీలో ఇవాళ ఉదయం మరో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. మారేడుమల్లి పరిధిలోని బీఎం వలసలో ఉదయం నుంచి ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఎన్ కౌంటర్ మృతుల్లో అగ్ర నేతలు ఉన్నట్లు సమాచారం. ఎన్ కౌంటర్ ను ఇంటిలిజెన్స్ ఏడిజి మహేష్ చంద్ర లడ్డా ధ్రువీకరించారు. పూర్తి వివరాలు అందాల్సి ఉందని తెలిపారు.
నిన్న 19 మంది తప్పించుకున్నారని పోలీసులు వెల్లడించారు. తప్పించుకున్న వారి కోసం కూంబింగ్ కొనసాగుతుందన్నారు. నిన్నటి ఎన్ కౌంటర్ లో హిడ్మా సహా ఆరుగురు మావోయిస్టు చనిపోయిన సంగతి తెలిసిందే. ఇవాల్టి ఎన్ కౌంటర్ లో ముగ్గురు మహిళలు ఉన్నారు.
జోగారావు టెక్ శంకర్ మృతి చెందినట్లు ధృవీకరించారు. ఏవోబీ సీసియం టెక్ శంకర్ స్వస్థలం శ్రీకాకుళం జిల్లా. మిగిలిన వారి పేరు తెలియాల్సిన ఉందని వెల్లడించారు. అయితే మృతుల్లో మావోయిస్టు కీలక నేతలు అజాద్, దేవ్జీ ఉన్నట్లు తెలుస్తోంది.
This post was last modified on November 19, 2025 11:13 am
కోలీవుడ్ లో నిన్నటిదాకా ఎక్కువ వినిపించిన పేరు అనిరుధ్ రవిచందర్. అయితే కూలితో సహా తన వరస సినిమాలు ఆశించిన…
తెలుగు రాష్ట్రంలో మరో చెల్లి తన రాజకీయ ప్రస్తానాన్ని మొదలు పెట్టింది. వంగవీటి మోహనరంగా వర్ధంతి సందర్భంగా డిసెంబరు 26న…
టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ నుంచి వస్తున్న అఖండ 2 తాండవం కౌంట్ డౌన్ రోజుల నుంచి గంటల్లోకి…
ఏపీలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే.. వీటిలో కొన్ని చాలా వెనుకబడి ఉన్నాయి. మరికొన్ని మధ్యస్థాయిలో అభివృద్ధి చెందాయి. ఇంకొన్ని…
ఒక పెద్ద సినీ కుటుంబానికి చెందిన కొత్త కుర్రాడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటే.. డెబ్యూ మూవీ చేస్తుండగానే వేరే చిత్రాలు…
రాజకీయ పార్టీలకు ప్రముఖ సంస్థలు విరాళాలు ఇవ్వడం కొత్తకాదు. అయితే.. ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క విధంగా విరాళాలు ఇవ్వడం(వాటి ఇష్టమే…