బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ తనయురాలు ఎమ్మెల్సీ కవిత కొంతకాలంగా పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పార్టీపై, కొందరు బీఆర్ఎస్ నాయకులపై ఆమె తీవ్ర స్థాయిలో విమర్శలు గుర్తిస్తున్నారు.
మాజీ మంత్రి హరీష్ రావు, సంతోష్, కృష్ణారెడ్డిలపై కవిత చేసిన వ్యాఖ్యలతో ఆ విమర్శలు తార స్థాయికి చేరాయి ఈ నేపథ్యంలోనే తాజాగా కవితను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టుగా బీఆర్ఎస్ అధిష్టానం అధికారికంగా ప్రకటించింది.
క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడిన కవితపై పార్టీ వేటు వేసింది. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ కీలక నేతలతో కేసీఆర్ సుదీర్ఘ చర్చల అనంతరం ఈ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
This post was last modified on September 2, 2025 2:21 pm
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…
చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్లో మంచి క్రేజ్తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…
దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి సినిమా చేయాలని వాళ్లిద్దరి అభిమానులు ఎన్నో ఏళ్ల ముందు…
మాములుగా రీ రిలీజులు ఏవి ఆడతాయో ఏవి ఆడవో అంత ఈజీగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. గత ఏడాది ఖలేజాని…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి అంశం జాతీయ స్థాయిలో దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ టాపిక్ పై…
మెగా, అల్లు బంధం మీద ఎప్పటికప్పుడు రకరకాల ఊహాగానాలు, అనుమానాలు వస్తూనే ఉంటాయి. ఇరు కుటుంబాల మధ్య సంబంధాలు ఒకప్పట్లా…