బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ తనయురాలు ఎమ్మెల్సీ కవిత కొంతకాలంగా పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పార్టీపై, కొందరు బీఆర్ఎస్ నాయకులపై ఆమె తీవ్ర స్థాయిలో విమర్శలు గుర్తిస్తున్నారు.
మాజీ మంత్రి హరీష్ రావు, సంతోష్, కృష్ణారెడ్డిలపై కవిత చేసిన వ్యాఖ్యలతో ఆ విమర్శలు తార స్థాయికి చేరాయి ఈ నేపథ్యంలోనే తాజాగా కవితను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టుగా బీఆర్ఎస్ అధిష్టానం అధికారికంగా ప్రకటించింది.
క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడిన కవితపై పార్టీ వేటు వేసింది. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ కీలక నేతలతో కేసీఆర్ సుదీర్ఘ చర్చల అనంతరం ఈ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
This post was last modified on September 2, 2025 2:21 pm
మలయాళంలో దృశ్యం 3 షూటింగ్ అయిపోయింది. మోహన్ లాల్ సహకారంతో దర్శకుడు జీతూ జోసెఫ్ చాలా వేగంగా పూర్తి చేసి…
ఏపీలో వచ్చే మూడు మాసాల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నాయకులు అలెర్టుగా ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు.…
ఏపీ పునర్నిర్మాణానికి తాము చేస్తున్న ప్రయత్నాలను వైసీపీ నేతలు అడ్డుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. అభివృద్ధి కోసం చేపడుతున్న ప్రతి…
ఎన్టీఆర్ వీరాభిమాని, తెలుగుదేశం పార్టీకి అంకితభావంతో సేవలందించిన ఎన్టీఆర్ రాజు అకాల మరణానికి తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన నందమూరి…
కొన్నేళ్ల నుంచి భారత్, పాకిస్థాన్ సంబంధాలు అంతంతమాత్రంగా ఉండగా.. ఈ ఏడాది ఆరంభంలో పహల్గాం ఉగ్రదాడి తర్వాత అవి పూర్తిగా…
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…