కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యావ్యవస్థలో సమూల మార్పులకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలోనే ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్ కార్యక్రమం మొదలైంది. ఈ క్రమంలోనే కడపలో ఈ కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కల్యాణ్ విద్యార్థులతో ఆప్యాయంగా మాట్లాడారు.
మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ లోని 6వ తరగతి విద్యార్థినీవిద్యార్థులతో పవన్ చిట్ చాట్ చేశారు. వారందరి పేర్లను అడిగి తెలుసుకున్న పవన్..పేరుపేరున ఆప్యాయంగా పలకరించారు.
This post was last modified on December 7, 2024 5:07 pm
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…