వచ్చే శుక్రవారం గోపీచంద్ ‘రామబాణం’ , అల్లరి నరేష్ ‘ఉగ్రం’ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. రెండు సినిమాలకు సంబందించి హీరోలిద్దరు ప్రమోషన్స్ లో పాల్గొంటూ ఆడియన్స్ కి సినిమాను రీచ్ చేసే పనిలో ఉన్నారు. కానీ రెండు సినిమాలకు రావాల్సినంత బజ్ లేదు. గోపీచంద్ సినిమా ట్రైలర్ చూసి రొటీన్ అనే ఆలోచనలో ఉన్నారు ప్రేక్షకులు. ట్రైలర్ కట్ మీద టీం పెద్దగా శ్రద్ద పెట్టకుండా రొటీన్ గా కట్ చేయడం ఎఫెక్ట్ అయింది.
నరేష్ ‘ఉగ్రం’తో మరోసారి నాంది లాంటి కథతోనే మరో యాంగిల్ చూపించబోతున్నాడనిపిస్తున్నాడని ప్రేక్షకుల్లో ఓ ఐడియా వచ్చేసింది. అల్లరి నరేష్ చేస్తున్న మరో కొత్త ప్రయత్నం కాబట్టి ఈ సినిమా సోలోగా వచ్చి ఉంటే కొంత ఓపెనింగ్స్ దక్కేవి. అలాగే మంచి థియేటర్స్ పడేవి. కానీ ఆపోజిట్ గోపీచంద్ లాంటి మాస్ హీరో సినిమా ఉండటంతో ఉగ్రంకి లిమిటెడ్ థియేటర్స్ దక్కాయి. ఇక బ్లాక్ బస్టర్ టాక్ తో ‘విరూపాక్ష’ కూడా కొన్ని థియేటర్స్ లో ఉంది. దీంతో అల్లరి నరేష్ ఉగ్రం కి పెద్ద దెబ్బే తగిలింది.
రామబాణం , ఉగ్రం రెండు సినిమాల బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. కానీ మేకర్స్ ఊహించినట్టుగా బుకింగ్స్ లో జోరు కనిపించడం లేదు. మొదటి రోజు టాక్ మీదే ఈ రెండు సినిమాల రిజల్ట్ ఆధారపడి ఉంది. గోపీచంద్ ముందు సినిమాలు బాగా నిరాశ పరచడంతో రామబాణంకి కూడా మినిమం ఓపెనింగ్స్ వచ్చేలా లేవు.
This post was last modified on May 2, 2023 10:54 pm
వెండితెరకు చాలా గ్యాప్ తీసుకున్న సమంత త్వరలో మా ఇంటి బంగారంతో కంబ్యాక్ అవుతోంది. జీవిత భాగస్వామి రాజ్ నిడిమోరు…
ప్రభాస్ అభిమానుల ఎదురు చూపులకు బ్రేక్ వేస్తూ రాజా సాబ్ థియేటర్లలో అడుగు పెట్టేశాడు. టాక్స్, రివ్యూస్ సంగతి కాసేపు…
ఏ రాష్ట్రంలో అయినా... ప్రతిపక్ష నాయకులకు ప్రభుత్వాలు పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వవు. సహజంగా రాజకీయ వైరాన్ని కొనసాగిస్తాయి. ఏపీ సహా…
ఏపీ రాజధాని అమరావతిపై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపాయి. పార్టీలకు…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గానికి సంక్రాంతి పండుగ ముందుగానే వచ్చింది. శుక్రవారం నుంచి…
కన్నడలో ఒకప్పటి స్టార్ హీరోయిన్, తర్వాత రాజకీయ నాయకురాలిగా మారిన దివ్య స్పందన అలియాస్ రమ్య జర్నీలో వివాదాలకు లోటేమీ…