పవన్ కళ్యాణ్ తో క్రిష్ ఒక జానపద చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణ జానపదాల్లోని ఒక బందిపోటు జీవితం స్ఫూర్తిగా క్రిష్ ఈ సినిమా కథ రాసుకున్నాడు. పాత సినిమాలు బాగా ఇష్టపడే పవన్ కళ్యాణ్ క్రిష్ ఈ ఐడియా చెప్పిన వెంటనే ఓకే చేసాడు. తన సినిమాలకు బలమైన సౌండింగ్ ఉన్న టైటిల్స్ పెట్టే అలవాటున్న క్రిష్ దీనికోసం విరూపాక్ష అనేది వర్కింగ్ టైటిల్ గా పెట్టుకున్నాడు.
అయితే పవన్ మాత్రం టైటిల్ కూడా పాత జానపద సినిమాలను తలపించేదిగా ఉంటె బాగుంటుందని, ఎన్టీఆర్ నటించిన రెండు సినిమాల పేర్లు సూచించాడట.
బందిపోటు లేదా గజదొంగ టైటిల్ అయితే మాస్ అప్పీల్ తో పాటు కథకు, కాలమానానికి తగ్గట్టు ఉంటుందని పవన్ చెప్పడంతో ఈ టైటిల్స్ కూడా పరిశీలనలో ఉన్నాయట.
ఇక ఈ చిత్రం షూటింగ్ తక్కువ మంది సిబ్బందితో చేసేది కాదు కనుక ఈ ఏడాది చివరి వరకు మళ్ళీ మొదలు పెట్టకూడదని డిసైడ్ అయ్యారట. కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన తర్వాత వకీల్ సాబ్ షూటింగ్ పూర్తి చేసి, పవన్ ఈ జానపద సినిమా సెట్స్ మీదకు వెళతాడు.
This post was last modified on July 9, 2020 7:08 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…