ఆత్మహత్య చేసుకున్న బాలీవుడ్ హీరో సుషాంత్ సింగ్ రాజ్ పుత్ ఎందుకు చనిపోయాడనేది మిస్టరీగానే ఉంది. ఎలాంటి సూసైడ్ నోట్ పెట్టకుండా ఉరి వేసుకుని మరణించిన సుషాంత్ ఆత్మహత్యకు కారణాలను పోలీస్ అన్వేషిస్తున్నారు. అయితే అతని మరణానికి సోషల్ మీడియా ట్రోల్స్ పలువురిని బాధ్యులుగా చూపిస్తున్నారు. వారిలో అతని గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి కూడా ఉంది.
తెలుగులో తూనీగ తూనీగ అనే చిత్రంలో నటించిన రియా బాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే ఎదుగుతోంది. ఆమె ప్రవర్తన కూడా సుషాంత్ మనస్తాపానికి కారణం అంటూ ఆమెపై కూడా ఎవరో కేసు వేశారు. అలాగే ఆమె ఆలియా తండ్రి మహేష్ భట్ తో దిగిన ఫోటోలను ట్రెండ్ చేస్తున్నారు.
ఇప్పటికే పలుమార్లు పోలీస్ ని కలిసి తన స్టేట్మెంట్ రికార్డు చేసిన రియా తన ప్రియుడి మరణం తర్వాత సోషల్ మీడియాకు, మీడియాకు దూరంగా ఉంటోంది. కనీసం సుషాంత్ గురించి ఆమె ఒక పోస్ట్ కూడా వేయలేదు. మీడియా తనను కాంటాక్ట్ చేయడానికి చూస్తున్నా కానీ రియా వారిని దూరం పెడుతోంది. ఆమె పెదవి విప్పితే ఈ సస్పెన్స్ కాస్తయినా వీడుతుందని సుషాంత్ అభిమానులు ఎదురు చూస్తున్నారు.
థియేటర్ రన్ పూర్తి చేసుకున్న పెద్ది ఇటీవలే ఓటిటిలో వచ్చిన సంగతి తెలిసిందే. అయితే నార్త్ ఆడియన్స్ తో పాటు…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి.. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లేఖ రాశారు. ``షాబాద్ ఘటన దారుణం`` అని…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉదార స్వభావం, దాతృత్వం గురించి జనసైనికులు, ఆయన అభిమానులు గొప్పగా…
కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు ముగిశాయి. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని ఆయన ఇంటి ప్రాంగణంలోనే…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నీటిపారుదల విధానాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. ఎల్నినో పరిస్థితుల్లోనూ నీటి సమస్య…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. ముంబైలోని కోకిలా బెన్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి..…