తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్ స్టైల్ గురించి కేవలం ఫ్యాన్స్ మాత్రమే కాదు, పెద్ద పెద్ద హీరోలు కూడా మాట్లాడుతూ ఉంటారు. మెగా బ్రదర్ నాగబాబు, ఆపకుండా గంటసేపు పరిగెత్తగలిగే ఒకేఒక్క హీరో మహేష్ బాబు అంటూ ఇచ్చిన ఎలివేషన్ గుర్తు ఉండే ఉంటుంది.
అలాంటిది ఇప్పుడు వారణాసి కోసం మహేష్ బాబు రన్నింగ్ స్టైల్ ను రాజమౌళి మార్చేశాడని మహేష్ బాబు చెప్పడం ఫాన్స్ ని ఆశ్చర్యానికి గురి చేసింది. ఐతే ఇది రాముడి పాత్ర కోసం తీసుకున్న నిర్ణయం అని తెలుస్తుంది.
సినిమాలోని కీలక ఘట్టంలో నేను చేస్తున్న రాముడి పాత్ర కోసం నా నుంచునే విధానం, నడిచే విధానంతో పాటు నేను పరిగెత్తే విధానం కూడా మార్చాలని రాజమౌళి చెప్పడంతో దానికోసం సెపరేట్ గా ఆరు నెలలు ట్రైనింగ్ తీసుకున్నట్టు మహేష్ చెప్పడు. ఐతే అది కేవలం రెండు సన్నివేశాల్లోనే ఉంటుందని చెప్పడం మరో పెద్ద షాక్.
ఇక్కడ రాజమౌళి నిర్ణయానికి ఫాన్స్ ఏకీవభించినా ఒక రిక్వెస్ట్ చేస్తున్నారు. కొత్త రన్నింగ్ స్టైల్ కేవలం రాముడి సన్నివేశాలకు ఉంచి మిగతా సాహసాల ఘట్టాలకు మహేశ్ పాత స్టైల్ ను అలానే ఉంచాలని ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి జక్కన్న వారి అభ్యర్థనను స్వీకరిస్తారో లేదో వేచి చూడాలి.
ప్రస్తుత సమాచారం మేరకు రాముడి ఘట్టం వరకు మాత్రమే ఈ కొత్తదనం ఉంటుందని తెలుస్తుంది. నిజానికి అలా అయితేనే ఎక్కువ హై ఇస్తుంది. కొత్తదనం సినిమా మొత్తం కనపడితే అది ఫ్యాన్స్ ఎలా తీసుకుంటారో చెప్పలేం. అదే కీలక భాగం వరకు కొత్త మహేష్ ను చూపిస్తే వేరే లెవెల్ కిక్ ఇస్తుందని ఫ్యాన్స్ కోరిక.
This post was last modified on February 5, 2026 7:21 am
నటుడిగా విజయ్ దేవరకొండ.. దర్శకుడిగా సందీప్ రెడ్డి వంగ కెరీర్లను మార్చేసిన సినిమా.. అర్జున్ రెడ్డి. ట్రెండ్ సెట్టర్ అనే…
ఇప్పుడు ఇండస్ట్రీలో వెలుగొందుతున్న చాలామంది దర్శకులు కెరీర్ ఆరంభంలో బాగా ఇబ్బంది పడ్డ వాళ్లే. సినీ పరిశ్రమలోకి వచ్చి అసిస్టెంట్…
తమిళంలో పెద్ద స్టార్గా ఎదిగిన శివ కార్తికేయన్ లాగే టీవీ రంగం నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన అమ్మాయి ప్రియ భవానీ…
తెలుగులో తెర మీద హీరోలకు ఎలివేషన్లు ఇవ్వడంలో చాలామంది దర్శకులు తమ నైపుణ్యాన్ని చూపిస్తుంటారు కానీ.. వేదికల మీద ఎలివేషన్లు…
ఒకప్పుడు తమిళ ప్రేక్షకుల అభిరుచి గురించి ఇతర భాషల వాళ్లు గొప్పగా చెప్పుకునేవాళ్లు. కొత్త తరహా సినిమాలను, ప్రయోగాత్మక చిత్రాలను…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముహూర్తం రెడీ అవుతోంది. ప్రభుత్వం వైపు నుంచి ఈ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.…