ఒకప్పటి తెలుగమ్మాయిలతో పోలిస్తే ఈ తరం వాళ్లు చాలా ఫాస్ట్. సినీ రంగంలో వెలిగిపోవాలనుకున్న వాళ్లు మడికట్టుకుని కూర్చోవట్లేదు. బాలీవుడ్ భామలకు దీటుగా అందాల ఆరబోతకు సై అంటున్నారు. మొదట్లో మరీ ట్రెడిషనల్గా కనిపించిన ఈషా రెబ్బా.. తర్వాత ఎలా గ్లామర్ ఎటాక్ చేస్తోందో తెలిసిందే. కేవలం హాట్ ఫొటో షూట్లతోనే అందరి దృష్టినీ తన వైపు తిప్పుకుని అవకాశాలు పెంచుకుంది. అయినప్పటికీ ఇంకా ఒక స్థాయికి మించి ఆమె ఎదగలేకపోతోందని ఫీలయ్యేవాళ్లు చాలామందే ఉన్నారు.
ఇక మరో తెలుగమ్మాయి తేజస్వి మదివాడ మొదట్నుంచి గ్లామర్ ముద్ర వేయించుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంది. ముందు చిన్నా చితకా పాత్రలు చేసిన ఆమె.. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో చేసిన ‘ఐస్ క్రీమ్’తో తనలోని మరో కోణాన్ని చూపించింది.
వీలు చిక్కినపుడల్లా గ్లామర్ ఎటాక్ చేస్తూనే ఉన్నప్పటికీ తేజస్వికి ఇంకా ఆశించిన అవకాశాలైతే రావట్లేదు. ఈ నేపథ్యంలో ఆమె ఈ మధ్య డోస్ ఇంకా పెంచుతూ వస్తోంది. ఇటీవలే తేజస్వి నటించిన ‘కమిట్మెంట్’ సినిమా టీజర్ రిలీజైంది. అందులో ఆమె ఎంత హాట్గా కనిపించిందో తెలిసిందే. ఇంటిమేట్ సీన్లకు ఏమాత్రం అభ్యంతరం లేదని.. ఎంత హాట్గా అయినా కనిపించడానికి రెడీ అని ఆ సినిమాతో సంకేతాలిచ్చింది. తాజాగా తేజస్వి చేసిన ఒక ఫొటో షూట్ చూస్తే కుర్రాళ్ల గుండెలు లయలు తప్పడం ఖాయం.
మునుపెన్నడూ లేని స్థాయిలో ఆమె అందాలు ఆరబోసేసింది. ఈ స్థాయిలో క్లీవేజ్ షో ఆమె ఎప్పుడూ చేయలేదు. ఈ ఫొటో షూట్ చూస్తే తేజస్వి డెస్పరేషన్ అర్థమవుతుంది. మరి ఇప్పటికైనా తేజస్వి కోరుకున్న స్థాయిలో అవకాశాలు వరించి వెండితెరపై అందాల ఆరబోతకు అవకాశమిస్తాయేమో చూడాలి.
This post was last modified on November 24, 2020 5:25 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…