2019లో గిరీష్ జి దర్శకత్వం తెరకెక్కిన కన్నడ మూవీ ఓంధ్ కథే హెల్లాలో ప్రియాంక అరుల్ మోహన్ తన సినీ కెరీర్ ప్రారంభించింది. అదే సంవత్సరం నాని నటించిన గ్యాంగ్ లీడర్ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. శివ కార్తికేయన్ డాక్టర్ చిత్రంతో తమిళ్ ఇండస్ట్రీలో కూడా తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంది. తాజాగా కెప్టెన్ మిల్లర్, సరిపోదా శనివారం చిత్రాలలో నటించి అందరినీ మెప్పించింది.
This post was last modified on December 9, 2024 11:19 am
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…
చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్లో మంచి క్రేజ్తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…
దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి సినిమా చేయాలని వాళ్లిద్దరి అభిమానులు ఎన్నో ఏళ్ల ముందు…
మాములుగా రీ రిలీజులు ఏవి ఆడతాయో ఏవి ఆడవో అంత ఈజీగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. గత ఏడాది ఖలేజాని…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి అంశం జాతీయ స్థాయిలో దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ టాపిక్ పై…
మెగా, అల్లు బంధం మీద ఎప్పటికప్పుడు రకరకాల ఊహాగానాలు, అనుమానాలు వస్తూనే ఉంటాయి. ఇరు కుటుంబాల మధ్య సంబంధాలు ఒకప్పట్లా…