2019లో గిరీష్ జి దర్శకత్వం తెరకెక్కిన కన్నడ మూవీ ఓంధ్ కథే హెల్లాలో ప్రియాంక అరుల్ మోహన్ తన సినీ కెరీర్ ప్రారంభించింది. అదే సంవత్సరం నాని నటించిన గ్యాంగ్ లీడర్ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. శివ కార్తికేయన్ డాక్టర్ చిత్రంతో తమిళ్ ఇండస్ట్రీలో కూడా తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంది. తాజాగా కెప్టెన్ మిల్లర్, సరిపోదా శనివారం చిత్రాలలో నటించి అందరినీ మెప్పించింది.
విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది చనిపోగా… ఆరుగురు తీవ్రంగా గాయపడి వేర్వేరు ఆసుపత్రుల్లో…
గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ కు ఎప్పుడు కష్టం వచ్చినా… ఆదుకునేందుకు కర్ణాకట కొత్త సీఎం డీకే శివకుమార్ సదా…
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక క్రేజీ ప్రాజెక్ట్ ఆగిపోయిందనే వార్త హాట్ టాపిక్ గా మారింది. కోలీవుడ్ కు…
విశాఖ స్టీల్ ప్లాంట్ లో సోమవారం భారీ ప్రమాదం సంభవించింది. 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు గాయపడ్డారు.…
వచ్చి దశాబ్దం అవుతున్నా బిచ్చగాడు తెలుగు ప్రేక్షకుల మీద వేసిన ముద్ర మామూలుది కాదు. కేవలం ఈ ఒక్క మూవీ…
అంతా సవ్యంగా జరిగి ఉంటే జూన్ 4 పెద్ది బదులు టాక్సిక్ విడుదలయ్యేది. యష్ అభిమానులు ఇది తలుచుకునే తెగ…