2019లో గిరీష్ జి దర్శకత్వం తెరకెక్కిన కన్నడ మూవీ ఓంధ్ కథే హెల్లాలో ప్రియాంక అరుల్ మోహన్ తన సినీ కెరీర్ ప్రారంభించింది. అదే సంవత్సరం నాని నటించిన గ్యాంగ్ లీడర్ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. శివ కార్తికేయన్ డాక్టర్ చిత్రంతో తమిళ్ ఇండస్ట్రీలో కూడా తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంది. తాజాగా కెప్టెన్ మిల్లర్, సరిపోదా శనివారం చిత్రాలలో నటించి అందరినీ మెప్పించింది.
This post was last modified on December 9, 2024 11:19 am
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…