Trends

సౌదీ ఎడారిలో తెలంగాణ యువకుడి మృతి

సౌదీ అల్ హసాలో టవర్ టెక్నీషియన్ గా పనిచేస్తున్న షహబాజ్ ఖాన్ (27) అనే తెలంగాణ కరీంనగర్ కు చెందిన యువకుడు ఎడారిలో జీపీఎస్ పనిచేయక తప్పిపోయి చనిపోయాడు. తనతో పాటు ఈ ఘటనలో మరో వ్యక్తి కూడా చనిపోయాడు.

5 రోజుల క్రితం తనతోపాటు ఉండే వ్యక్తితో కారులో బయటకు వెళ్లారు. జీపీఎస్ లేక దారి తప్పి రబ్ అల్ ఖలీ అనే ప్రమాదకరమైన ఎడారిలోకి వెళ్లారు. కారులో పెట్రోల్ అయిపోవడం, ఫోన్ స్విచ్చాఫ్ కావడం విపరీతమైన ఎండలకు డీహైడ్రేషన్ బారినపడి ఇద్దరూ చనిపోయారు.

This post was last modified on August 24, 2024 1:53 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఉచితాల‌తో `బ‌ద్ధ‌క‌స్తు`ల‌ను పెంచుతున్నారు: సుప్రీం సీరియ‌స్‌

``ఎన్నిక‌ల్లో రాజ‌కీయ పార్టీలు ఇస్తున్న ఉచిత హామీలు.. స‌మాజంలో బ‌ద్ధ‌క‌స్తుల‌ను పెంచుతున్నాయి. ఇది స‌రికాదు. స‌మాజంలో ప‌నిచేసే వారు త‌గ్గిపోతున్నారు.…

1 hour ago

‘తండేల్’ బౌండరీ దాటలేకపోయినట్టేనా?

బాహుబలి పాన్ జాతీయ స్థాయిలో సంచలనం రేపాక.. ‘పాన్ ఇండియా’ సినిమాల ఒరవడి బాగా పెరిగింది. ఐతే పాన్ ఇండియా…

2 hours ago

తులసిబాబుకు రూ.48 లక్షలు!.. ఎందుకిచ్చారంటే..?

కామేపల్లి తులసిబాబుకు ఏపీ సీఐడీ భారీ నజరానా ఇచ్చిందన్న వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఏపీ అసెంబ్లీ…

3 hours ago

తమిళ స్టార్‌ను మనోళ్లే కాపాడాలి

తమిళ టాప్ స్టార్లలో ఒకడైన అజిత్ కుమార్కు కొన్నేళ్ల నుంచి నిఖార్సయిన బాక్సాఫీస్ హిట్ లేదు. 2019లో వచ్చిన ‘విశ్వాసం’తో…

3 hours ago

విజిలెన్స్ రిపోర్ట్ రెడీ!… పెద్దిరెడ్డి ఆక్రమణలు నిజమేనా?

వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూములు ఆక్రమించారన్న విషయంపై ఏపీ ప్రభుత్వం ఇప్పటికే విచారణకు…

4 hours ago

‘సైబర్ క్రైమ్’కు పృథ్వీరాజ్.. ఇంటరెస్టింగ్ కామెంట్స్

సినిమా ఫంక్షన్ లో వైసీపీని టార్గెట్ చేశారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న టలీవుడ్ నటుడు 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్… బుధవారం…

4 hours ago