సౌదీ అల్ హసాలో టవర్ టెక్నీషియన్ గా పనిచేస్తున్న షహబాజ్ ఖాన్ (27) అనే తెలంగాణ కరీంనగర్ కు చెందిన యువకుడు ఎడారిలో జీపీఎస్ పనిచేయక తప్పిపోయి చనిపోయాడు. తనతో పాటు ఈ ఘటనలో మరో వ్యక్తి కూడా చనిపోయాడు.
5 రోజుల క్రితం తనతోపాటు ఉండే వ్యక్తితో కారులో బయటకు వెళ్లారు. జీపీఎస్ లేక దారి తప్పి రబ్ అల్ ఖలీ అనే ప్రమాదకరమైన ఎడారిలోకి వెళ్లారు. కారులో పెట్రోల్ అయిపోవడం, ఫోన్ స్విచ్చాఫ్ కావడం విపరీతమైన ఎండలకు డీహైడ్రేషన్ బారినపడి ఇద్దరూ చనిపోయారు.
This post was last modified on August 24, 2024 1:53 pm
ఇండియన్ క్రికెట్లో మీడియా దృష్టిని బాగా ఆకర్షించిన జంటల్లో ఒకటనదగ్గ యుజ్వేంద్ర చాహల్-ధనశ్రీ విడిపోవడం ఇటీవల చర్చనీయాంశం అయిన సంగతి…
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ తో టీడీపీ అధినేత, ఏపీ సీఎం…
గత ఏడాది మలయాళం బ్లాక్ బస్టర్ ప్రేమలు తెలుగులోనూ మంచి విజయం నమోదు చేసుకుంది. ఎస్ఎస్ కార్తికేయ తీసుకున్న ప్రత్యేక…
అంతరిక్షం నుంచి భూమికి తిరిగొచ్చిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ త్వరలోనే భారత్కు రానున్నారని సమాచారం. తొమ్మిది నెలల…
ఐపీఎల్ 2025 సీజన్లో అందరి దృష్టి ఒక చిన్న కుర్రాడిపై నిలిచింది. కేవలం 13 ఏళ్ల వయసులో ఐపీఎల్లో అడుగుపెడుతున్న…
సినిమాలు తగ్గించినా సరే దేవిశ్రీ ప్రసాద్ సంగీతానికి ఉన్న ఫాలోయింగ్ చాలా ప్రత్యేకం. డిసెంబర్లో పుష్ప 2 ది రూల్…