పదవి నాకు అలంకారం కాదు. బాధ్యత. పంచాయతీ వ్యవస్థ దేశానికి వెన్నెముక. గ్రామాలు బాగుంటేనే దేశం బాగుంటుంది. వైసీపీ హయాంలో గ్రామాలలో పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యం అయింది. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేయడమే నా లక్ష్యం అని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ఏపీలోని 75 శాతం గ్రామ పంచాయతీలలో వైసీపీకి చెందిన వారే సర్పంచ్ లుగా ఉన్నారని, గ్రామస్థాయి నుండి రాష్ట్ర, జాతీయ స్థాయి వరకు ప్రతి ఒక్కరూ అభివృద్ధి కోసం పనిచేయాలని ఆయన అన్నారు.
This post was last modified on August 23, 2024 4:44 pm
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని 'హైదరాబాద్ హౌస్'లో బస చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.…
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…