Trends

ప‌శువుల‌నూ వ‌ద‌ల్లేదు.. గేదెపై అత్యాచారం!

ఏపీలో ప‌శు ప్ర‌వృత్తిని మించిన దారుణాలు వెలుగు చూస్తున్నారు. ప‌సి మొగ్గ‌ల నుంచి చిన్నారుల వ‌రకు ఆడ‌పిల్ల‌ల‌కు ర‌క్ష‌ణ లేకుండా పోయింది. నెల‌ల పిల్లల నుంచి ముక్కుప‌చ్చ‌లార‌ని ప‌సి మొగ్గల వ‌ర‌కు దారుణాల్లో చిక్కుకునిబ‌లైపోతున్నారు. అయితే.. నాణేనికి ఒక భాగ‌మైతే.. ఇప్పుడు మ‌రో కోణం అత్యంత హీనంగా.. దారుణంగా ఉండ‌డం గ‌మ‌నార్హం. ప‌శువుల‌పై కూడా.. అత్యాచారానికి పాల్ప‌డుతున్న ప్ర‌బుద్ధులు వెలుగు చూస్తున్నారు. ఇటీవ‌ల ఒక శాస్త్ర‌వేత్త అమెరికాలో కుక్క‌పై అత్యాచారానికి పాల్ప‌డిన విష‌యం ప్ర‌పంచాన్ని నివ్వెర‌పోయేలా చేసింది.

సుమారు ప‌ది సంవ‌త్స‌రాల పాటు కుక్క‌పై ప్ర‌యోగాలు చేసిన స‌ద‌రు శాస్త్ర‌వేత్త త‌న కామ వాంఛ‌ను కుక్క‌తోనే తీర్చుకున్నాడు. ఈయ‌న‌కు జైలు శిక్ష కూడా ప‌డింది. ఇక‌, మ‌న విష‌యానికి వ‌స్తే.. తాజాగా ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా వీర‌వాస‌రంలోని తోక‌ల‌పూడి గ్రామంలో నోరు లేని జీవి, నిత్యం త‌న పాల‌తో ఎంతో మందికి సేవ చేస్తున్న గేద‌పై ఒకడు ప‌శుప్ర‌వృత్తికి పాల్ప‌డ్డాయి. క‌న్నూ మిన్నూ కాన‌కుండా..గేదెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. గేదె కాళ్లు క‌ట్టేసి.. మ‌రీ ఈ దారుణానికి పాల్ప‌డిన‌ట్టు రైతు పిల్లి సీతారామ‌య్య గుర్తించారు.

ఎలా గుర్తించారు?

నిత్యం నాలుగు నుంచి ఆరు లీట‌ర్ల పాలిచ్చే గేదె ఒక్క‌సారిగా అనారోగ్యానికి గురైంది. దీంతో అనుమానం వ‌చ్చిన రైతు.. సీతారామ‌య్య దానిని ప‌రీక్షించ‌గా.. గేదె కాళ్లపై గాయాలను ఒంటిపై గోళ్ళతో గీరిన గాయాలు గుర్తించారు. త‌ర్వాత‌.. పృష్ఠ భాగంలోనూ ర‌క్త గాయాల‌ను గుర్తించి.. ఏదో జ‌రిగింద‌న్న అనుమానంతో స‌మీప పాల రైతుల‌ను పిలిచి.. వారితోనూ ప‌రిశీలించేలా చేశారు. వారు.. గేదెపై అత్యాచారం జ‌రిగింద‌ని.. దారుణంగా వ్య‌వ‌హ‌రించార‌ని గుర్తించారు.

ఈ క్ర‌మంలో తొలుత ఈ నెల 7న స్థానిక పోలీసుల‌కు స‌మాచారం ఇవ్వ‌గా.. వారు ప‌ట్టించుకోలేదు. దీంతో తాజాగా సోమ‌వారం.. గ్రీవెన్స్‌లో క‌లెక్ట‌ర్‌కు ఫిర్యాదు చేశారు. ఈనెల నాలుగో తారీకు రాత్రి అదే గ్రామానికి చెందిన కొంతమంది యువకులు గంజాయి, మద్యం సేవించి గేదె కాళ్ళను తాడుతో బంధించి అత్యాచారానికి ఒడిగ‌ట్టిన‌ట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. స్పందించిన కలెక్ట‌ర్‌.. వెట‌ర్నరీ వైద్యుల‌ను రంగంలోకి దింపి.. ప‌రీక్ష‌ల‌కు ఆదేశించారు.

ఈ ప‌రిణామంతో ఒక్క‌సారిగా అంద‌రూ ముక్కున వేలేసుకున్నారు. స‌మాజం ఎటు పోతోందోన‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. గంజాయి విచ్చ‌లవిడిగా ల‌భించ‌డం.. గ‌త ప్ర‌భుత్వం అరిక‌ట్టే చ‌ర్య‌లు చేప‌ట్ట‌క‌పోగా.. నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టు వ్య‌వ‌హ‌రించిన కార‌ణంగానే ఈ దారుణం జ‌రిగింద‌ని ప‌లువురు వ్యాఖ్యానించారు.

This post was last modified on July 17, 2024 1:24 pm

Share

Recent Posts

బాలయ్య 111… రెండక్షరాల టైటిల్స్ రెడీ ?

నందమూరి బాలకృష్ణ హీరోగా వీరసింహారెడ్డి కాంబో రిపీట్ చేస్తూ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న ఎన్బికె 111కు రెండు…

17 minutes ago

చిరంజీవి గారూ… వీళ్ల‌ను ఆపాలి మీరు

ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టి ద‌శాబ్దాల పాటు నంబ‌ర్ వ‌న్ హీరోగా నిల‌వ‌డం కోసం మెగాస్టార్ చిరంజీవి ఎంత…

38 minutes ago

మ‌ళ్లీ తాప్సి మీద ప‌డ్డ కంగ‌న‌

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ల‌లో ఒక‌రైన కంగ‌నా ర‌నౌత్‌.. ప‌రిశ్ర‌మ‌లో ఒక స్థాయి అందుకున్న ద‌గ్గ‌ర్నుంచి తాను ప‌ని చేసే ఇండ‌స్ట్రీలోనే…

2 hours ago

అర్థరహిత సర్వేలతో లాభం లేదు జగన్

రాష్ట్రంలో హైదరాబాద్ కు చెందిన ఐఐటీయన్ల సర్వే పేరుతో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు రెండు మూడు రోజుల నుంచి…

2 hours ago

ఇది మన ఇరుముడి – చదుకోవాల్సిన కేస్ స్టడీ

ఇరుముడి వసూళ్లు చూసి చాలా మందికి అసలేం జరుగుతోందో అర్థం కావడం లేదు. ఎక్కడో మారుమూల మూసేయడానికి రెడీగా ఉన్నాయనిపించే…

3 hours ago

స్థానిక ఎన్నిక‌ల్లో… జ‌న‌సేన త్రిముఖ వ్యూహం..!

స్థానిక ఎన్నికల‌పై జ‌న‌సేన త్రిముఖ వ్యూహాన్ని అనుస‌రిస్తోంది. ఈ నేప‌థ్యంలో జ‌న‌సేన పార్టీ అధినేత‌, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..…

5 hours ago