మద్యం మత్తు తలకెక్కితే మనిషి ఎలా అదుపు తప్పుతాడో చెప్పడానికి ఇది తాజా ఉదాహరణ. ఒక అమ్మాయి పూటుగా మందుకొట్టి తానేం మాట్లాడుతున్నానో, ఎలా ప్రవర్తిస్తున్నానో తెలియకుండా చేసిన వీరంగం తాలూకు వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో మన ఆంధ్రప్రదేశ్కు చెందింది కావడం విశేషం.
విశాఖపట్నంలో ఓ అమ్మాయి మందు కొట్టడమే కాక గంజాయి నిండిన సిగరెట్ కాల్చి పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తోందని, న్యూసెన్స్ చేస్తోందని తెలుసుకుని సత్యనారాయణ అనే ఏఎస్ఐ తన టీంతో కలిసి వెళ్లారు. గొడవ చేస్తుండడం గురించి ప్రశ్నిస్తుండగా.. ఆ అమ్మాయి రెచ్చిపోయింది.
ఏఎస్సైని పట్టుకుని ‘‘ఎర్రి… లం……కా..’’.. ‘‘నీ అమ్మని..’’ లాంటి దారుణమైన బూతులు మాట్లాడుతూ ఆ అమ్మాయి వీరంగం సృష్టించింది. ఇలా బూతులు మాట్లాడుతుండగా. పక్కన ఆ అమ్మాయి తల్లి కూడా ఉంది. ఆమెకు పోలీసులు గురించి కంప్లైంట్ చేస్తూ బూతులతో రెచ్చిపోయిందా అమ్మాయి. తనను ఐదుసార్లు కొట్టారని, అయినా పట్టించుకోలేదని.. ఏం పీకుతావో చూస్తా అంటూ బూతులు అందుకుంది. లం…..కా అని తిడుతూ ఆమె ఏఎస్ఐని ఎగిరి తన్నడం గమనార్హం. దీంతో ఆయన లాఠీతో ఆమెను ఒక దెబ్బ కొట్టారు.
వీడియోను గమనిస్తే ఆ అమ్మాయికి తనేం చేస్తోందో తెలియని మైకంలో ఉందని అర్థమవుతోంది. కేవలం మందుకొడితే ఈ స్థాయిలో అదుపు తప్పే అవకాశం లేదు. ఇదంతా గంజాయి ప్రభావం అన్నది స్పష్టం.
ఆంధ్రాలో మునుపెన్నడూ లేని విధంగా గంజాయి సరఫరా పెరిగిందని, యువత దాని మత్తులో చిత్తయిపోతున్నారని ఇటీవల తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ఈ వీడియో చూశాక పరిస్థితి ఎంత అదుపు తప్పుతోందో అర్థం అవుతోంది. అర్జెంటుగా దీనికి అడ్డుకట్ట వేయకపోతే తీవ్ర పరిణామాలు చూడాల్సి వస్తుందనడానికి ఈ వీడియో ఉదాహరణ.
This post was last modified on December 15, 2022 4:46 pm
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…