టీమిండియా మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఓ అరుదైన గౌరవం దక్కింది. మహేంద్ర సింగ్ ధోనీకి భారత మిలిటరీ లోని గౌరవ లెఫ్ట్నెంట్ పదవి దక్కిన సంగతి తెలిసిందే. 2011 సంవత్సరంలో ఇండియన్ ఆర్మీలో గౌరవ ర్యాంకు పొందిన మహేంద్రసింగ్ ధోని… పారాచూట్ రెజిమెంట్ లో లెఫ్టినెంట్ కల్నల్ గా బాధ్యతలు తీసుకున్నారు.
అయితే తాజాగా మహేంద్ర సింగ్ ధోనీ కి మరో అరుదైన గౌరవం ఇచ్చింది మిలటరీ. నేషనల్ క్యాడెట్ క్రాప్స్ (ఎన్ సి సి) రివ్యూ చేసే 15మంది డిఫెన్స్ మినిస్టర్ ఈ కమిటీలో మహేంద్ర సింగ్ ధోనీ కి చోటు దక్కింది.
ఎన్సిసి పై సమగ్ర సమీక్ష నిర్వహించేందుకు, జాతీయ అవసరాలకు తగినట్లుగా తీర్చిదిద్దేందుకు ఈ కమిటీని ఏర్పాటు చేసింది మిలటరీ. ఇందులో మహేంద్ర సింగ్ ధోనీ తో పాటు ప్రముఖ వ్యాపారవేత్త , మహీంద్రా అండ్ మహీంద్రా ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా మరియు రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ తదితరులు ఉన్నారు. ఎన్ సి సి లోని మార్పులపై ఈ కమిటీ అధ్యయనం చేయనుంది.
This post was last modified on September 17, 2021 3:50 pm
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…