వివిధ ప్రాంతాలకు చెందిన కొంతమంది యువతీ యువకులు కలిసి తెలుగు మీద ఉన్న అభిమానం తో ఒక కవిత సంకలనం రచించారు. దీనికి వారి వాట్సప్ గ్రూప్ అయిన “కలం కనే కలలు” అని పేరు పెట్టారు.
ఈ కవితా సంకలనం లో 42 మంది కలిసి వివిధ అంశాలను ఎంచుకుని కవితలు, కథల రూపంలో రాయడం జరిగింది. కీ.శే. శ్రీ నందమూరి తారక రామారావు గారి జన్మదినం సందర్భంగా దీనిని విడుదల చేశారు.
ఈ యువ రచయితలంతా మనిషి జీవిత అనుభవాలను, రైతుల కష్టాలను, ప్రేమానుబంధాలను, సమాజ స్థితిగతులను , అణువణువున చవి చూస్తున్న అన్యాయాలను మొదలైన వాటిని దృష్టిలో పెట్టుకొని వారి కలంతో గళం విప్పారు.
ఈ వాట్సప్ గ్రూప్ కి కారణమైన హేమంత్ అనే కుర్రాడి ఆకస్మిక మరణంతో ఈ పుస్తకం తనకు అంకితం చేశారు ఆ గ్రూప్ కి చెందిన యువతీ యువకులు.
ఈ పుస్తకం ఆన్లైన్ లో కొనుగోలు చేయాలి అంటే ఈ లింక్ ను ఉపయోగించి ఆర్డర్ చేయవచ్చు.
This post was last modified on May 30, 2020 4:48 pm
జనసేన ఆవిర్భావ సభా వేదిక మీద నుంచి ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చాలా విషయాలను ప్రస్తావించారు. కొన్ని…
మూడు వారాలు ఆలస్యంగా విడుదలైనా మంచి వసూళ్లతో తెలుగు వెర్షన్ బోణీ మొదలుపెట్టిన ఛావాకు వసూళ్లు బాగానే నమోదవుతున్నా ఏదో…
సౌత్ ఇండియన్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా పేరొందిన లోకేష్ కనగరాజ్ కు మర్చిపోలేని బ్రేక్ ఇచ్చింది ఖైదీ. తెలుగులో…
జనసేన ఆవిర్భావ వేడుకల్లో సుదీర్ఘ ప్రసంగం చేసిన ఆ పార్టీ అదినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్… తనను…
భయం లేదు కాబట్టే… దుష్ట పాలనను బద్దలు కొట్టామని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు.…
భారత దేశానికి బహుభాషే మంచిదని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. తాజాగా పిఠాపురంలో జరిగిన…