వివిధ ప్రాంతాలకు చెందిన కొంతమంది యువతీ యువకులు కలిసి తెలుగు మీద ఉన్న అభిమానం తో ఒక కవిత సంకలనం రచించారు. దీనికి వారి వాట్సప్ గ్రూప్ అయిన “కలం కనే కలలు” అని పేరు పెట్టారు.
ఈ కవితా సంకలనం లో 42 మంది కలిసి వివిధ అంశాలను ఎంచుకుని కవితలు, కథల రూపంలో రాయడం జరిగింది. కీ.శే. శ్రీ నందమూరి తారక రామారావు గారి జన్మదినం సందర్భంగా దీనిని విడుదల చేశారు.
ఈ యువ రచయితలంతా మనిషి జీవిత అనుభవాలను, రైతుల కష్టాలను, ప్రేమానుబంధాలను, సమాజ స్థితిగతులను , అణువణువున చవి చూస్తున్న అన్యాయాలను మొదలైన వాటిని దృష్టిలో పెట్టుకొని వారి కలంతో గళం విప్పారు.
ఈ వాట్సప్ గ్రూప్ కి కారణమైన హేమంత్ అనే కుర్రాడి ఆకస్మిక మరణంతో ఈ పుస్తకం తనకు అంకితం చేశారు ఆ గ్రూప్ కి చెందిన యువతీ యువకులు.
ఈ పుస్తకం ఆన్లైన్ లో కొనుగోలు చేయాలి అంటే ఈ లింక్ ను ఉపయోగించి ఆర్డర్ చేయవచ్చు.
This post was last modified on May 30, 2020 4:48 pm
ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…
తెలుగు వారి నూతన సంవత్సరాది ఉగాది మరో 20 రోజుల్లో రానుంది. ఏటా వచ్చే పండుగే కదా.. ఏముంది ?…
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు వైసీపీ డుమ్మా కొట్టిన విషయం తెలిసిందే. తమకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప.. సభకు…
జార్ఖండ్లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…
ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…
మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…