కరోనా మహమ్మారి రోజు రోజుకీ విజృంభిస్తోంది. దేశంలో మళ్లీ 40వేలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. ఇదంతా థర్డ్ వేవ్ కి సంకేతమే కావచ్చనే భయం కూడా ప్రజల్లో మొదలైంది. ఇప్పటికే.. ఈ మహమ్మారి కారణంగా చాలా మంది బలయ్యారు.
అనేక మంది ఆస్పత్రులలో చేరి వేలకు వేల రూపాయలు ఖర్చు చేసుకున్నారు. ఇంకా అనేక మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సెకండ్ వేవ్ తోనే భయంకరమైన పరిస్థితులను చవి చూశాం. ఇక థర్డ్ వేవ్ లో డెల్టా ప్లస్ వేరియంట్ మరింత విజృంభించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాగా.. ఈ నేపథ్యంలో తాజాగా ఐసీఎంఆర్ కీలక ప్రకటన చేసింది.
కరోనా డెల్టా ప్లస్ వేరియంట్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా కూడా కరోనా కేసులు త్వరగా పెరుగుతున్నాయని భారత దేశంలో వైద్య నిపుణులు చెప్తున్నారు. ఈ కొత్త వేరియంట్లలో కారణంగా ఈ సమస్య వస్తుందని గుర్తించారు. ఈ నేపథ్యంలో ఐసీఎంఆర్ ప్రకటన చేసింది. డెల్టా ప్లస్ వేరియంట్ ను కోవాగ్జిన్ తో వేసుకోవడం ద్వారా.. అరికట్టవచ్చని స్పష్టం చేసింది ఐసీఎంఆర్. డెల్టా ప్లస్ వేరియంట్ ను కోవాగ్జిన్ వ్యాక్సిన్ చాలా సమర్థవంతంగా ఎదురుకుంటోందని ఐసీఎంఆర్ పేర్కొంది
This post was last modified on August 2, 2021 7:05 pm
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…