కరోనా మహమ్మారి రోజు రోజుకీ విజృంభిస్తోంది. దేశంలో మళ్లీ 40వేలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. ఇదంతా థర్డ్ వేవ్ కి సంకేతమే కావచ్చనే భయం కూడా ప్రజల్లో మొదలైంది. ఇప్పటికే.. ఈ మహమ్మారి కారణంగా చాలా మంది బలయ్యారు.
అనేక మంది ఆస్పత్రులలో చేరి వేలకు వేల రూపాయలు ఖర్చు చేసుకున్నారు. ఇంకా అనేక మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సెకండ్ వేవ్ తోనే భయంకరమైన పరిస్థితులను చవి చూశాం. ఇక థర్డ్ వేవ్ లో డెల్టా ప్లస్ వేరియంట్ మరింత విజృంభించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాగా.. ఈ నేపథ్యంలో తాజాగా ఐసీఎంఆర్ కీలక ప్రకటన చేసింది.
కరోనా డెల్టా ప్లస్ వేరియంట్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా కూడా కరోనా కేసులు త్వరగా పెరుగుతున్నాయని భారత దేశంలో వైద్య నిపుణులు చెప్తున్నారు. ఈ కొత్త వేరియంట్లలో కారణంగా ఈ సమస్య వస్తుందని గుర్తించారు. ఈ నేపథ్యంలో ఐసీఎంఆర్ ప్రకటన చేసింది. డెల్టా ప్లస్ వేరియంట్ ను కోవాగ్జిన్ తో వేసుకోవడం ద్వారా.. అరికట్టవచ్చని స్పష్టం చేసింది ఐసీఎంఆర్. డెల్టా ప్లస్ వేరియంట్ ను కోవాగ్జిన్ వ్యాక్సిన్ చాలా సమర్థవంతంగా ఎదురుకుంటోందని ఐసీఎంఆర్ పేర్కొంది
This post was last modified on August 2, 2021 7:05 pm
కెరీర్ మొదలుపెట్టి సంవత్సరాలు గడుతున్నా ఒక పెద్ద బ్రేక్ దక్కించుకుని టాప్ లీగ్ లోకి వెళ్లిపోవాలనే ప్లాన్ లో ఉన్న…
ఇంకో మూడు రోజుల్లో విడుదల కావాల్సిన ప్రతినిధి 2కి కష్టాల పరంపర కొనసాగతూనే ఉన్నట్టు ఫిలిం నగర్ టాక్. నారా…
ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకో వారమే సమయం ఉంది. ఈ ఎన్నికలు ఇటు అధికార వైఎస్సార్ కాంగ్రెస్కు, అటు ప్రతిపక్ష…
‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ ఎంత పెద్ద హిట్టో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇండియాలో అత్యంత ఆదరణ పొందిన…
ఏపీ ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం భారీ షాక్ ఇచ్చింది. ముఖ్యంగా జగన్ ప్రబుత్వం అమలు చేస్తున్న పథకాలను ఎన్నికల…
రాజమండ్రిలో నిర్వహించిన కూటమి పార్టీల(జనసేన-బీజేపీ-టీడీపీ) ఎన్నికల ప్రచార సభ 'ప్రజాగళం'లో చంద్రబాబు పాల్గొన లేక పోయారు. ఆయన వేరే సభలో…