దేశంలో కరోనా మహమ్మారి తగ్గినట్లే తగ్గి మళ్లీ విజృంభించడం మొదలుపెట్టింది. మళ్లీ కరోనా కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. ఈ పరిస్థితిని చూస్తుంటే.. థర్డ్ వేవ్ ప్రారంభానికి ఇదే సంకేతమేమో అనే అనుమానం కలుగుతోంది.
సోమవారం 30 వేలకు తగ్గిన కేసులు .. తిరిగి 40 శాతం మేర పెరిగాయి. మరణాలు కూడా భారీగానే నమోదయ్యాయి. తాజాగా 42,015 కరోనా కేసులు నమోదు కాగా, 3,998 మంది మరణించినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. మొత్తం కేసుల సంఖ్య 3.12కోట్లకు చేరగా.. మరణాల సంఖ్య 4.18 లక్షలకు పెరిగింది.
ప్రస్తుతం పాజిటివ్ కేసుల సంఖ్య 4,07,170 గా ఉంది. 36,977 మంది వైరస్ నుండి కోలుకున్నారు. అయితే, మంగళవారం కోలుకన్న వారి కన్నా కొత్త కేసులే అధికంగా ఉన్నాయి. పాజిటివిటీ రేటు 1.30 శాతంగా ఉండగా.. రికవరీ రేటు 97.36 శాతానికి చేరింది.
This post was last modified on July 21, 2021 12:21 pm
రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో నిర్మించేందుకు వ్యతిరేకంగా వైసీపీ నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కోటి…
బాలీవుడ్ స్టార్లు ప్రైవేటు పెళ్లిళ్లకు వెళ్లి డ్యాన్సులు చేయడం ఎప్పట్నుంచో ఉన్న సంప్రదాయమే. అందుకోసం భారీగా పారితోషకాలు అందుకుంటూ ఉంటారు. షారుఖ్…
సినీ జనాలు తమ కెరీర్లో ఏదైనా పెద్ద డిజాస్టర్ ఎదురైనపుడు.. దాని గురించి తర్వాతి రోజుల్లో మాట్లాడడానికి పెద్దగా ఇష్టపడరు.…
పార్లమెంటు శీతాకాల సమావేశాలు శుక్రవారం(రేపు)తో ముగియనున్నాయి. ఈ సమావేశాల్లో చివరి రెండో రోజైన గురువారం రాజకీయ వేడి లోక్సభను కుదిపేసింది.…
రెండేళ్లు సిల్వర్ స్క్రీన్ గ్యాప్ తీసుకున్న అడవి శేష్ ఈసారి డెకాయిట్ గా రాబోతున్నాడు. టీజర్ ప్రామిసింగ్ గా అనిపించింది.…
వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. గన్నవరం టీడీపీ ఆఫీసుపై…