కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను ఎంతలా వణికించిందో మనందరికీ తెలిసిందే. ఈ మహమ్మారికి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినప్పటికీ.. ఆ వైరస్ లో కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చి మనల్ని భయపెడుతున్నాయి. దీనినే తట్టుకోలేకపోతోంటే. తాజాగా యూకేని మరో కొత్త వైరస్ వణికిస్తోంది.
యూకేలో నోరా వైరస్ కేసులు రోజు రోజుకీ పెరుగుతున్నట్లు గుర్తించారు. మే చివరి నుంచి నమోదైన కేసులను లెక్కేస్తే.. 154 నోరా కేసులు బయటపడ్డాయి. రోజురోజుకు ఈ కేసులు పెరుగుతుండడం.. ఆందోళన కలిగించే అంశంగా చెబుతున్నారు నిపుణులు.
నిజానికి కరోనా మహమ్మారి నుండి యూకే ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఇలాంటి సమయంలో నోరా కేసులు పెరుగుతుండడంతో ప్రజల్లో కలవరం మొదలైంది. ఇది కూడా వ్యాపించే స్వభావమున్న వైరస్ కావడంతో భయంతో వణికిపోతున్నారు. నోరో వైరస్ సోకితే.. వాంతులు, వికారం, విరేచనాలు, కడుపు నొప్పి, జ్వరం, తలనొప్పి ప్రధాన లక్షణాలుగా ఉంటాయి.
This post was last modified on July 21, 2021 10:55 am
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…
సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…
ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…
సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…
వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…
వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనతో రాష్ట్రం పూర్తిగా విధ్వంసమైందని అన్నారు.…