కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను ఎంతలా వణికించిందో మనందరికీ తెలిసిందే. ఈ మహమ్మారికి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినప్పటికీ.. ఆ వైరస్ లో కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చి మనల్ని భయపెడుతున్నాయి. దీనినే తట్టుకోలేకపోతోంటే. తాజాగా యూకేని మరో కొత్త వైరస్ వణికిస్తోంది.
యూకేలో నోరా వైరస్ కేసులు రోజు రోజుకీ పెరుగుతున్నట్లు గుర్తించారు. మే చివరి నుంచి నమోదైన కేసులను లెక్కేస్తే.. 154 నోరా కేసులు బయటపడ్డాయి. రోజురోజుకు ఈ కేసులు పెరుగుతుండడం.. ఆందోళన కలిగించే అంశంగా చెబుతున్నారు నిపుణులు.
నిజానికి కరోనా మహమ్మారి నుండి యూకే ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఇలాంటి సమయంలో నోరా కేసులు పెరుగుతుండడంతో ప్రజల్లో కలవరం మొదలైంది. ఇది కూడా వ్యాపించే స్వభావమున్న వైరస్ కావడంతో భయంతో వణికిపోతున్నారు. నోరో వైరస్ సోకితే.. వాంతులు, వికారం, విరేచనాలు, కడుపు నొప్పి, జ్వరం, తలనొప్పి ప్రధాన లక్షణాలుగా ఉంటాయి.
This post was last modified on July 21, 2021 10:55 am
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…