Trends

దారుణం.. మాస్క్ ధరించలేదని అత్యాచారం..!

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ.. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించడం తప్పనిసరి. కాగా.. ఆ మాస్క్ ధరించలేదనే కారణం చూపి.. ఓ వివాహితపై పోలీసు అధికారి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన గుజరాత్ లోని సూరత్ లో చోటుచేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పూర్తి వివరాల్లోకి వెళితే… సూరత్ లో ఓ వివాహితపై మాస్క్ పెట్టుకోలేదని ఏకంగా సంవత్సరం పాటు అత్యాచారానికి పాల్పడ్డాడు. గ‌తేడాది లాక్‌డౌన్ స‌మ‌యంలో మాస్క్ లేకుండా బ‌య‌ట‌కు వ‌చ్చిన వివాహిత‌ను.. కేసు పెడ‌తాన‌ని బ్లాక్ మెయిల్ చేసి తొలిసారి అత్యాచారం జ‌రిపాడు అ అధికారి. అయితే అదే స‌మ‌యంలో ఆమె న‌గ్న చిత్రాల‌ను తీసుకుని.. త‌ర‌చూ వేధిస్తున్నాడు. ఎవ‌రికైనా చెప్తే వాటిని బ‌య‌ట‌పెడ‌తాన‌ని బెదిరిస్తూ.. అలా ఏడాది కాలంగా ఆమెను లైంగికంగా వేధిస్తూ వ‌స్తున్నాడు.

చివ‌రికి అత‌ని ఆగ‌డాలు భ‌రించ‌లేక తాజాగా పోలీసుల‌ను ఆశ్ర‌యించింది బాధితురాలు. మాస్క్ ధ‌రించ‌లేద‌న్న కార‌ణాన్ని సాకుగా చేసుకుని త‌నపై అత్యాచారం జ‌రిపాడ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసింది. త‌న ఫోటోల‌ను తీసుకుని ఇప్ప‌టికీ చిత్ర‌హింస‌ల‌కు గురి చేస్తున్నాడంటూ క‌న్నీటి ప‌ర్యంత‌మైంది. ఈ ఘ‌ట‌న ఇప్పుడు గుజ‌రాత్‌లో పెను దుమారం రేపుతోంది. మ‌హిళ‌ను ర‌క్షించాల్సిన పోలీసులే.. కీచ‌కులుగా మారిపోవ‌డం ఏమిటంటూ ప్ర‌జా, మ‌హిళా సంఘాలు దుమ్మెత్తిపోస్తున్నాయి.

This post was last modified on June 17, 2021 10:25 am

Share

Recent Posts

యానిమల్ పార్క్… ఇంకెంత దూరం?

రణ్‌బీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో వచ్చిన ‘యానిమల్’ 2023లో బాక్సాఫీస్ బిగ్ హిట్ గా నిలిచిన విషయం…

3 hours ago

తమన్ సమాజ సేవకు 12 కోట్ల టార్గెట్

మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తన ప్రపంచంలో మరో కోణాన్ని బయటపెట్టాడు. రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూలో పర్సనల్ చారిటీ వర్క్ గురించి…

3 hours ago

చివరి సిక్సర్ కోసం కనకరాజు పోరాటం

వరుణ్ తేజ్ కు చాలా గ్యాప్ తర్వాత సక్సెస్ ఇచ్చిన సినిమాగా కొరియన్ కనకరాజు తొలి నాలుగు రోజుల్లోనే బ్రేక్…

4 hours ago

గుజరాత్ ను వణికిస్తున్న చండీపుర…. 25 పిల్లలు బలి

గుజరాత్ రాష్ట్రంలో కొత్త వైరస్ కలకలం సృష్టిస్తుంది. రోజుల పరిధిలోనే పదుల సంఖ్యలో చిన్నారుల ప్రాణాలను బలికొనడం భయాందోళన కలిగిస్తుంది.…

5 hours ago

జనసేనలో వుండాలంటే బూతులు మానాలి

కొన్నేళ్లుగా ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయ వాతావరణంలో విచారకర మార్పులు వచ్చాయి. రాజకీయ కాలుష్యం ఏర్పడ్డటంతో ప్రజలు చిరాకు పడుతున్నారు. వైసీపీ…

5 hours ago

హనుమాన్ విజయమే మహాకాళీ ధైర్యం

2027 సంక్రాంతి పందెం క్రమంగా వేడెక్కుతోంది. శర్వానంద్ - శ్రీను వైట్ల కాంబో ' జార్జ్ క్రిష్' జనవరి 14…

5 hours ago