ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్.. మరో సరికొత్త ఫీచర్ తో మన ముందుకు రానుంది. వినియోగదారుల సౌలభ్యం కోసం వాట్సాప్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లు, మార్పులు చేస్తూనే ఉంటుంది. కాగా.. ఇటీవల ప్రైవసీ పాలసీ విధానం ఎఫెక్ట్ వాట్సాప్ ఫై బాగానే పడింది. చాలా మంది వాట్సాప్ ని అన్ ఇన్ స్టాల్ చేయడం చేశారు. ఆ తర్వాత మళ్లీ ఇన్ స్టాల్ చేయడం కూడా చేశారు.
ఈ నేపథ్యంలో.. వినియోగదారులను ఆకట్టుకునేందుకు సరికొత్త ఫీచర్లను తీసుకువస్తోంది. ఇప్పటికే.. మెసేజ్ లను డిలీట్ చేసేందుకు ‘ వ్యూవన్స్’ అనే ఫీచర్ ను అందుబాటులోకి తెస్తుండగా.. దీనితో పాటే.. ఫాస్ట్ ప్లే బ్యాక్ అనే ఫీచర్ ని కూడా తీసుకువస్తోంది.
మనం అప్పుడప్పుడూ ఇతరులకు ఫొటో, వీడియో సందేశాలకు బదులుగా వాయిస్ మెస్సేజ్లు చేస్తుంటాం. అయితే వాయిస్ మెస్సేజ్లు వేగవంతంగా వినడం పూర్తి చేయడానికి సరికొత్త ఫీచర్ వాట్సాప్ ఫాస్ట్ ప్లేబ్యాక్ ఫీచర్ లాంచ్ చేస్తోంది. వాట్సాప్ పేరెంట్ కంపెనీ ఫేస్బుక్ వాయిస్ మెస్సేజ్లను ఎంకరేజ్ చేయడానికి ఫాస్ట్ ప్లేబ్యాక్ ఫీచర్ను ప్రవేశపెడుతోంది.
ఆండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదారులకు వాట్సాప్ ఈ సౌకర్యాన్ని తీసుకురానుంది. టెక్ట్స్ మెస్సేజ్లతో అధిక సమయం అవుతుందని, వాయిస్ మెస్సేజ్లు తీసుకొచ్చింది. దీని ద్వారా త్వరగా అవతలి వ్యక్తి చెప్పే విషయాలు తెలుసుకుని బదులివ్వడం చేస్తుంటారు.
మరో ఏడాది తర్వాత తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పాదయాత్రల సందడి మొదలుకానుంది. ఎన్నికలకు ముందు ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రధాన పార్టీలు…
థియేటర్ రన్ పూర్తి చేసుకున్న పెద్ది ఇటీవలే ఓటిటిలో వచ్చిన సంగతి తెలిసిందే. అయితే నార్త్ ఆడియన్స్ తో పాటు…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి.. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లేఖ రాశారు. ``షాబాద్ ఘటన దారుణం`` అని…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉదార స్వభావం, దాతృత్వం గురించి జనసైనికులు, ఆయన అభిమానులు గొప్పగా…
కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు ముగిశాయి. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని ఆయన ఇంటి ప్రాంగణంలోనే…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నీటిపారుదల విధానాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. ఎల్నినో పరిస్థితుల్లోనూ నీటి సమస్య…