దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రధాన అనుచరుడు.. ఆయన వెన్నంటే ఉండే సూరీడు మళ్లీ వార్తల్లోకి వచ్చాడు. జూబ్లీహిల్స్ లో ఉండే అతడిపైన అల్లుడు హత్యాయత్నం చేసిన వైనం కలకలాన్ని రేపింది. గతంలోనూ సూరీడు మీద అతను హత్యాయత్నం చేయటం.. భార్యను వేధింపులకు గురి చేసిన ఆరోపణలు ఉన్నాయి. అతడి మీద గతంలోనే గృహహింస కేసు నమోదైంది.
అయితే.. ఈ కేసును వెనక్కి తీసుకోవటం లేదన్న ఆగ్రహంతో.. సూరీడు మీద క్రికెట్ బ్యాట్ తో దాడి చేసిన వైనం తాజాగా చోటు చేసుకుంది. దీంతో సూరీడు కుమార్తె గంగా భవానీ పోలీసులకు ఫిర్యాదు చేయటంతో జూబ్లీహిల్స్ పోలీసులు అడిపైన కేసు నమోదు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు.. సూరీడు అల్లుడు సురేంద్రనాథ్ రెడ్డిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
This post was last modified on March 24, 2021 3:22 pm
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…