దివంగత బీఆర్ఎస్ నేత మాగంటి గోపీనాథ్ ఇంట్లో మరో విషాద ఘటన జరిగింది. గోపీనాథ్ కూతుళ్లు ప్రయాణిస్తున్న కారు నిన్న రాత్రి యాక్సిడెంట్ కు గురైంది. డీసీఎంను వారి కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో మాగంటి పెద్ద కూతురు అక్షరకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమె పరిస్థితి అత్యంత విషమంగా ఉందని తెలుస్తోంది. ఆ కారులో ప్రయాణిస్తున్న మాగంటి చిన్న కూతురు దిశరతోపాటు మరో వ్యక్తికి స్వల్పగాయాలయ్యాయి.
ప్రస్తుతం వారికి ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స జరుగుతోంది. అతి వేగం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. కారు చక్రం ఒక్కసారికి ఊడిపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని మరో ప్రచారం జరుగుతుంది.
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి గచ్చిబౌలి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తమ స్నేహితులను విమానాశ్రయంలో డ్రాప్ చేసి వస్తుండగా నార్సింగ్ పోలీస్ అకాడమీ సమీపంలో ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. అధికారికంగా వివరాలను వెల్లడించాల్సి ఉంది.
This post was last modified on March 23, 2026 5:02 pm
ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ మాజీముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై అదే పార్టీ నుంచి ఎంపీగా విజయం దక్కించుకుని.. ప్రస్తుతం…
తాము నిర్మించే సినిమాలు ఎంత నష్టం తెచ్చిపెట్టినా… తమను ఎంతగా కుదేలు చేసినా.. వాటి గురించి ఓపెన్ అవ్వడానికి నిర్మాతలు…
వైసీపీలో మరోసారి సజ్జల రామకృష్ణారెడ్డి శకం ప్రారంభం అవుతుందని పార్టీ నాయకులు చెబుతున్నారు. పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్..…
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్లే లక్ష్యంగా ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. భారత…
తెలుగు సినిమా చరిత్రలోనే ది బెస్ట్ లవ్ స్టోరీల లిస్ట్ తీస్తే.. అందులో ‘తొలిప్రేమ’ కచ్చితంగా ఉంటుంది. తమిళుడైన కరుణాకరన్ ఈ…
ఇంకో అయిదు రోజుల్లో ధనుష్ కర విడుదల కానుంది. తమిళంతో పాటు తెలుగులో సమాంతరంగా రిలీజ్ చేస్తున్నా ఇక్కడ ప్రమోషన్ల…