దివంగత బీఆర్ఎస్ నేత మాగంటి గోపీనాథ్ ఇంట్లో మరో విషాద ఘటన జరిగింది. గోపీనాథ్ కూతుళ్లు ప్రయాణిస్తున్న కారు నిన్న రాత్రి యాక్సిడెంట్ కు గురైంది. డీసీఎంను వారి కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో మాగంటి పెద్ద కూతురు అక్షరకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమె పరిస్థితి అత్యంత విషమంగా ఉందని తెలుస్తోంది. ఆ కారులో ప్రయాణిస్తున్న మాగంటి చిన్న కూతురు దిశరతోపాటు మరో వ్యక్తికి స్వల్పగాయాలయ్యాయి.
ప్రస్తుతం వారికి ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స జరుగుతోంది. అతి వేగం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. కారు చక్రం ఒక్కసారికి ఊడిపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని మరో ప్రచారం జరుగుతుంది.
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి గచ్చిబౌలి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తమ స్నేహితులను విమానాశ్రయంలో డ్రాప్ చేసి వస్తుండగా నార్సింగ్ పోలీస్ అకాడమీ సమీపంలో ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. అధికారికంగా వివరాలను వెల్లడించాల్సి ఉంది.
వచ్చే ఏడాది ఏప్రిల్ లో విడుదల కానున్న వారణాసి నుంచి ఇప్పుడప్పుడే అప్డేట్స్ వచ్చేలా లేవు కానీ ఈ ప్రాజెక్టుకు…
దర్శకుడు లొకేషన్లో లేకుండా సినిమా తీయడం సాధ్యం అవుతుందా? అదెలా సాధ్యం అంటారా? సింగ్ గీతం టీం ఈ విషయాన్ని…
నిజమేనండోయ్… ఏ విషయంలో అయినా టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ…
తెలుగులో చాలా కొద్ది మంది హీరోయిన్లకు మాత్రమే సాధ్యమైన స్టార్ ఇమేజ్ సంపాదించింది సమంత. విజయశాంతి, అనుష్కల తర్వాత హీరోలతో…
కేవలం పది కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన సినిమా.. అబ్సెషన్. ఈ హాలీవుడ్ హార్రర్ మూవీ విడుదలైనప్పటి నుంచి వరల్డ్ వైడ్…
స్టార్ హీరో సినిమాల రిపీట్ వేల్యూకి ప్రధానంగా దోహదం చేసేది పాటలే. ఫైట్లు, ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్లు ఎక్కువ లేని…