దివంగత బీఆర్ఎస్ నేత మాగంటి గోపీనాథ్ ఇంట్లో మరో విషాద ఘటన జరిగింది. గోపీనాథ్ కూతుళ్లు ప్రయాణిస్తున్న కారు నిన్న రాత్రి యాక్సిడెంట్ కు గురైంది. డీసీఎంను వారి కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో మాగంటి పెద్ద కూతురు అక్షరకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమె పరిస్థితి అత్యంత విషమంగా ఉందని తెలుస్తోంది. ఆ కారులో ప్రయాణిస్తున్న మాగంటి చిన్న కూతురు దిశరతోపాటు మరో వ్యక్తికి స్వల్పగాయాలయ్యాయి.
ప్రస్తుతం వారికి ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స జరుగుతోంది. అతి వేగం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. కారు చక్రం ఒక్కసారికి ఊడిపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని మరో ప్రచారం జరుగుతుంది.
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి గచ్చిబౌలి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తమ స్నేహితులను విమానాశ్రయంలో డ్రాప్ చేసి వస్తుండగా నార్సింగ్ పోలీస్ అకాడమీ సమీపంలో ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. అధికారికంగా వివరాలను వెల్లడించాల్సి ఉంది.
This post was last modified on March 23, 2026 5:02 pm
జగన్న వదిలిన బాణం.. ఈ మాట వింటేనే వైఎస్ షర్మిల గుర్తుకు వస్తుంది. ఇప్పుడు ఆమెకు విజయమ్మ లేఖ బాణంగా…
భారీ అంచనాలతో వచ్చే ఓ సినిమా ఆ అంచనాలను అందుకోవడం అంత తేలికైన విషయం కాదు. పదిలో ఏడెనిమిది సినిమాలను…
ఉస్తాద్ భగత్ సింగ్ విడుదలను వారం రోజులు ముందుకు జరిపి మార్చి 19 ఫిక్స్ చేసినప్పుడు నిర్మాతలు చెప్పిన వెర్షన్…
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అక్కడి అభిమానులకు ఒక చేదు వార్త చెప్పింది. ఈ ఏడాది జరగబోయే పాకిస్థాన్ సూపర్…
కాన్సెప్ట్ నమ్ముకుని తక్కువ ఖర్చుతో సినిమాలు తీయడంలో అందరికన్నా మలయాళ పరిశ్రమ ముందుంది. మన దగ్గర కూడా ఈ ట్రెండ్…
ప్యాన్ ఇండియా సినిమాలు రిలీజ్ డేట్ ప్రకటించాక మాట మీద ఉంటాయో లేదోననే గ్యారెంటీ ఎవరూ ఇవ్వలేని రోజులివి. బాహుబలి…