ఖేల్ రత్న అవార్డులు: గుకేశ్, మను బాకర్ సహా నలుగురికి గౌరవం
భారత ప్రభుత్వం 2024 సంవత్సరానికి గాను మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న, అర్జున అవార్డులు, ద్రోణాచార్య అవార్డుల ఎంపికను ప్రకటించింది. క్రీడా రంగంలో విశేష ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను గౌరవిస్తూ ఈ అవార్డులు అందజేయనుంది. మొత్తం నాలుగు ఖేల్ రత్న అవార్డులు, 32 అర్జున పురస్కారాలు, ఐదు ద్రోణాచార్య అవార్డులు ప్రకటించగా, ఈ అవార్డులు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా జనవరి 17న ప్రదానం కానున్నాయి.
ఖేల్ రత్న అవార్డు విజేతలు:
అర్జున అవార్డు విజేతలు:
ద్రోణాచార్య అవార్డు విజేతలు:
This post was last modified on January 2, 2025 11:05 pm
వైసీపీ పాలనా కాలంలో తిరుమల శ్రీవారి పరకామణిలో 900 డాలర్ల చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ పరిణామం తిరుమల…
నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…