దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక నిర్ణయాన్ని తీసుకుంది. విడాకుల వేళ.. భార్యకు భర్త చెల్లించాల్సిన శాశ్విత మనోవర్తిని డిసైడ్ చేసేందుకు కీలక తీర్పును వెలువరించటమే కాదు.. మనోవర్తిని డిసైడ్ చేసేందుకు 8 మార్గదర్శకాల్ని జారీ చేసింది. వీటిని అనుసరించి మనోవర్తి ఎంత ఇవ్వాలన్నది డిసైడ్ చేయాలని పేర్కొంది. భర్త చెల్లించాల్సిన మనోవర్తిని అతడిని శిక్షించే విధంగా ఉండకూదని పేర్కొంది.
అదే సమయంలో అతడి జీవిత భాగస్వామిగా వ్యవహరించిన మహిళ విడాకుల అనంతరం గౌరవప్రదమైన జీవితాన్ని గడిపేలా చెల్లింపులు జరపాల్సి ఉంటుందని వెల్లడించింది. దీనికి సంబంధించి 8 సూత్రాలను డిసైడ్ చేసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ విక్రమ్ నాత్.. జస్టిస్ ప్రసన్న.. జస్టిస్ బి వరాలే ధర్మాసనం ఇచ్చిన తీర్పు ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది.
దేశంలోని ఇతర విడాకుల కేసులకు సంబంధించి మార్గర్శకంగా ఉండే అంశాలకు కారణమైన కేసు విషయంలోకి వెళితే.. ఒక జంట ఆరేళ్లు కలిసి ఉంది. ఆ తర్వాత దాదాపు ఇరవై ఏళ్లు విడిగా జీవించారు. చివరకు విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం తుది మనోవర్తి నిర్ధారించే సమయంలో గమనించాల్సిన అంశాలకు సంబంధించి మార్గదర్శకాల్ని జారీ చేసింది. అంతేకాదు మనోవర్తి నిర్దారణకు కచ్ఛితమైన సూత్రాలు ఏమీ ఉండవని చెప్పింది. అంతేకాదు.. తాము జారీ చేసిన మార్గదర్శకాల్ని అన్ని కోర్టులు పాటించాలని తెలిపింది.
సుప్రీం జారీ చేసిన 8 మార్గదర్శకాలు ఇవే..
This post was last modified on December 13, 2024 9:42 am
భారతీయ సినీ చరిత్రలోనే అత్యుత్తమ గాయనీమణుల్లో ఒకరైన ఆశా భోస్లే ఇక లేరు. అనారోగ్యం కారణంగా ఇటీవల ముంబయిలోని బ్రీచ్…
తెలుగులోనూ మంచి గుర్తింపు ఉన్న తమిళ నటుడు కార్తీ ఫిల్మోగ్రఫీలో సర్దార్ సినిమాది ప్రత్యేక స్థానం. నాలుగేళ్ళ క్రితం 2022లో…
షూటింగ్ ఆలస్యాలు, రిలీజ్ వాయిదాల తర్వాత ఎట్టకేలకు జూన్ 26 విడుదల తేదీని లెనిన్ లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే.…
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న నాయకురాలు.. గిరిజన నేత సీతక్క(అనసూయ) ఒక్కసారిగా బ్లాస్ట్ అ య్యారు. `చెప్పుతెగుద్ది` అని…
పల్నాడు జిల్లా మాచర్ల పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న పోలీసు అధికారుల అవినీతి అక్రమాలు వరుసగా బయటపడుతున్నాయి. ఇప్పటికే మాచర్ల…
దేశవ్యాప్తంగా అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల పెంపు వ్యవహారం ఇప్పుడు రాజకీయ పార్టీల మధ్య చర్చకు దారితీసింది. ప్రాంతీయ పార్టీలు వీటికి…