దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక నిర్ణయాన్ని తీసుకుంది. విడాకుల వేళ.. భార్యకు భర్త చెల్లించాల్సిన శాశ్విత మనోవర్తిని డిసైడ్ చేసేందుకు కీలక తీర్పును వెలువరించటమే కాదు.. మనోవర్తిని డిసైడ్ చేసేందుకు 8 మార్గదర్శకాల్ని జారీ చేసింది. వీటిని అనుసరించి మనోవర్తి ఎంత ఇవ్వాలన్నది డిసైడ్ చేయాలని పేర్కొంది. భర్త చెల్లించాల్సిన మనోవర్తిని అతడిని శిక్షించే విధంగా ఉండకూదని పేర్కొంది.
అదే సమయంలో అతడి జీవిత భాగస్వామిగా వ్యవహరించిన మహిళ విడాకుల అనంతరం గౌరవప్రదమైన జీవితాన్ని గడిపేలా చెల్లింపులు జరపాల్సి ఉంటుందని వెల్లడించింది. దీనికి సంబంధించి 8 సూత్రాలను డిసైడ్ చేసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ విక్రమ్ నాత్.. జస్టిస్ ప్రసన్న.. జస్టిస్ బి వరాలే ధర్మాసనం ఇచ్చిన తీర్పు ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది.
దేశంలోని ఇతర విడాకుల కేసులకు సంబంధించి మార్గర్శకంగా ఉండే అంశాలకు కారణమైన కేసు విషయంలోకి వెళితే.. ఒక జంట ఆరేళ్లు కలిసి ఉంది. ఆ తర్వాత దాదాపు ఇరవై ఏళ్లు విడిగా జీవించారు. చివరకు విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం తుది మనోవర్తి నిర్ధారించే సమయంలో గమనించాల్సిన అంశాలకు సంబంధించి మార్గదర్శకాల్ని జారీ చేసింది. అంతేకాదు మనోవర్తి నిర్దారణకు కచ్ఛితమైన సూత్రాలు ఏమీ ఉండవని చెప్పింది. అంతేకాదు.. తాము జారీ చేసిన మార్గదర్శకాల్ని అన్ని కోర్టులు పాటించాలని తెలిపింది.
సుప్రీం జారీ చేసిన 8 మార్గదర్శకాలు ఇవే..
This post was last modified on December 13, 2024 9:42 am
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…