గత ప్రభుత్వ హయాంలో భారీ ఎత్తున ఫోన్ ట్యాపింగ్ నకు పాల్పడిన సంచలన ఆరోపణలు తెర మీదకు రావటం.. ఈ వ్యవహారంలోఇప్పటివరకు ముగ్గురు పోలీసు అధికారుల్ని అరెస్టు…
సైబర్ నేరాలు అంతకంతకూ పెరిగిపోతున్న వేళ.. కీలక సూచన చేశారు కేంద్ర టెలికం శాఖా మంత్రి అశ్వినీ వైష్ణవ్. మొబైల్ ఫోన్లకు గుర్తు తెలియని నెంబర్ల నుంచి…
దేశంలో ప్రజలు వినియోగించే ఫోన్లు, ఇంటర్నెట్పై కేంద్ర ప్రభుత్వం తన పెత్తనాన్ని మరింత పెంచింది. కాల్ రికార్డింగ్స్, మేసేజ్లకు సంబంధించి కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం కీలక…
పెగాసస్.. గడిచిన వారం రోజులుగా దేశ పార్లమెంటును కుదిపేస్తున్న కీలక అంశం. దేశంలోని అనేక మంది కీలక నాయకులు, ఉద్యమకారులు, పాత్రికేయులు, ఆఖరుకు సొంత మంత్రి వర్గంలోని…
క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. సహజంగానే బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను ఏకంచేయాలనే ప్రయత్నాలు మొదలయ్యాయి. ప్రతిపక్షాల ఐక్యతకు ఒకవైపు మమత, మరోవైపు…
పెగాసస్.. ప్రస్తుతం పార్లమెంటును కుదిపేస్తున్న స్పైవేర్. కేంద్రంలోని మంత్రులు, పలువురు జర్నలిస్టులు, సామాజిక ఉద్యమ కారులు, సుప్రీం కోర్టు న్యాయమూర్తుల ఫోన్లను హ్యాక్ చేసి.. సమాచారం.. రాబట్టారనేది…
దేశంలోని ప్రముఖుల మొబైల్ ఫోన్ల ట్యాపింగ్ వ్యవహారంపై దుమారం పెరిగిపోతోంది. 300 మంది ప్రముఖుల ఫోన్లను ఇజాయెల్ కు చెందిన ఎన్ఒఎస్ సంస్ధ ద్వారా పెగాసస్ సాఫ్ట్…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడుతోందని వస్తోన్న ఆరోపణలు దేశవ్యాప్తంగా పెనుదుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. ఏపీలోని ప్రతిపక్ష నేతలు, న్యాయవాదులు, న్యాయమూర్తులు, జర్నలిస్టులు, కార్యకర్తల…