దేశంలో ప్రజలు వినియోగించే ఫోన్లు, ఇంటర్నెట్పై కేంద్ర ప్రభుత్వం తన పెత్తనాన్ని మరింత పెంచింది. కాల్ రికార్డింగ్స్, మేసేజ్లకు సంబంధించి కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం కీలక…
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఇటీవల కాలంలో బీజేపీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తోందంటూ.. కేసీఆర్.. కేంద్రంలోని మోడీ సర్కారుపై ఒంటికాలిపై…
ఇప్పుడు అందరూ 5జీ మాట్లాడుకుంటున్నారు. మిలీనియం ముందు వరకు ప్రజల జీవితాలకు ఏ మాత్రం పరిచయం లేని డిజిటల్ టెక్నాలజీ.. ‘2జీ’తో మొదలైంది. చూస్తుండగానే 3జీ రావడం..…
పంజాబ్ పర్యటనలో ప్రధానమంత్రి భద్రతా వైఫల్యం విచారణకు సంబంధించి కేంద్రానికి సుప్రీంకోర్టు పెద్ద షాకే ఇచ్చింది. ఘటనపై విచారణ జరిపేందుకు లేదంటు నిలిపేసింది. నాలుగు రోజుల క్రితం…
ప్రత్యేక హోదా అంశంపై పార్లమెంట్లో కేంద్ర మరోసారి స్పష్టతనిచ్చింది. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు దేశంలో ప్రత్యేక హోదా అంశం ముగిసిపోయినందునే..ఏపీకి ప్రత్యేక సాయం చేయడానికి…
మోడీ సర్కారు తెచ్చిన మూడు రైతు చట్టాలను రద్దు చేయాలని ఏడాది కాలంగా పంజాబ్, హరియాణా, ఢిల్లీ రైతులు ఉద్ధృతంగా పోరాటం చేశారు. ఆందోళనలో భాగంగా 700కు…
కేంద్రంపై పోరుకు దిగుతున్నామని.. ఇది అంతం కాదు.. ఆరంభం మాత్రమేనని. ఇందిరా పార్కు వేదికగా.. నిర్వహించిన నిరసనలో సాక్షాత్తూ సీఎం కేసీఆర్.. వెల్లడించారు. అంతేకాదు.. ఈ సందర్భంగా…
కేసీయార్ వ్యవహారం ఒక్కోసారి ఒక్కోలా ఉంటుంది. ఏ విషయంలోను చివరివరకు గట్టిగా ఒకేమాటపై నిలబడుతారని అనుకునేందుకు లేదు. ఇపుడు ధాన్యం కొనుగోళ్ళ వివాదంకు సంబంధించి కేంద్రప్రభుత్వంపై కేసీయార్…
దేశానికి అన్నం పెట్టే రైతన్నకు అడుగడుగునా కష్టాలు తప్పడం లేదు. తరాలు మారినా.. ప్రభుత్వాలు మారినా.. పాలకులు మారినా.. రైతుల జీవితాల్లో మాత్రం ఎలాంటి మార్పులు రావడం…
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢీ అంటే ఢీ అంటూ.. ఆయన సవాళ్లు రువ్వారు.. టార్గెట్లు పెట్టారు. తాము ఇప్పటి…
10 వేల కోట్లు. అక్షరాలా.. పది వేల కోట్లరూపాయలు. ఈ నిధులను తిరిగి చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. కేంద్రం ఉచితంగా అందిస్తున్న భారీ నిధి! మరి…
కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు, రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా.. రైతు సంఘాలు.. కార్మిక సంఘాలు.. ఇతర ప్రజా సంఘాలు.. ఈ నెల…