ఏపీ రాజధాని అమరావతి.. ఇక ఏఐ నగరంగా అవతరించనుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు కేంద్రం గా మారనుంది. ప్రస్తుత ప్రపంచం మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చుట్టూ తిరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వచ్చే 10 ఏళ్లలో అన్ని ప్రాంతాలు, నగరాలు, రాష్ట్రాలు కూడా.. ఏఐని అందిపు చ్చుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఉపాధి ఉద్యోగ అవకాశాలు కూడా.. ఏఐలోనే లభించనున్నాయి. దీనిని ముందుగానే గుర్తించిన సీఎం చంద్రబాబు తాజాగా.. అమరావతిని ఏఐ సిటీగా పేర్కొంటూ తీర్మానం చేశారు.
గురువారం అమరావతిపై నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో చంద్రబాబు రాజధాని నగరాన్ని ప్రపం చ దేశాలకు చేరువ చేయాలంటే..ఏఐ మంత్రాన్ని పఠించాలని అధికారులకు సూచించారు. ఆ దిశగా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ గుర్తుకు వచ్చేలా అమరావతి లోగో ఉండాలని పేర్కొన్నారు. రాజధాని పేరులో ఇంగ్లీష్లో మొదటి అక్షరం A, చివరి అక్షరం I కలిసేలా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సిటీ లోగో రూపొందించాలని చంద్రబాబు పేర్కొన్నారు.
This post was last modified on August 29, 2024 10:24 pm
తొలి చిత్రం ‘మళ్ళీ రావా’తో దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు గౌతమ్ తిన్ననూరి. సుమంత్ లాంటి ఫాంలో లేని హీరోను పెట్టి,…
ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…