ponguleti srinivas reddy
హైదరాబాద్ హిమయత్సాగర్ పరిధిలో ఉన్న తన ఫాంహౌస్ ఎఫ్టీఎల్ పరిధిలో గానీ, బఫర్ జోన్ పరిధిలో గానీ ఉన్నట్లు తేలితే బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావులే కూల్చివేయాలని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సవాల్ విసిరారు.
తన ఫాంహౌస్ ఎఫ్ టీ ఎల్ పరిధిలో ఉందని బీఆర్ఎస్ పార్టీ బురదజల్లుతుందని ఆరోపించాడు.
నిజంగా తన ఇల్లు అక్రమంగా ఉంటే కూల్చేయాలని హైడ్రా కమీషనర్ ను ఆదేశిస్తున్నానని, నేను ఒకరితో చెప్పించుకునే స్థితిలో లేనని, ఆ ఇంటిలో నేనే ఉంటున్నానని, అక్రమం అయితే కూల్చాలని అన్నారు.
This post was last modified on August 24, 2024 2:28 pm
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…
ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…