Political News

‘ఇది ‘డీఎన్ఏ’ ప్ర‌భుత్వం కాదు.. ‘ఎన్‌డీఏ’ ప్ర‌భుత్వం’

ఏపీ రాజ‌కీయాల్లో ఎక్స్ వేదిక‌గా నాయ‌కుల మ‌ధ్య మాట‌ల తూటాలు పేలుతున్నాయి. వైసీపీ వ‌ర్సెస్ టీడీ పీ నేత‌ల మ‌ధ్య నిత్యం ఏదో ఒక విష‌యంలో వాద‌న జ‌రుగుతూనే ఉంది. గ‌త వారం రోజులుగా.. వైసీపీ ఎంపీ, సీనియ‌ర్ నేత విజ‌య‌సాయిరెడ్డి వ్య‌వ‌హారం హాట్ టాపిక్‌గా న‌డుస్తున్న విష‌యం తెలిసిందే. దేవ‌దా య శాఖ అసిస్టెంట్ క‌మిష‌న‌ర్ శాంతి, ఆమె బిడ్డ వ్య‌వ‌హారం.. రాష్ట్రంలో అనేక మ‌లుపులు తిరిగింది. ఈ క్ర‌మంలో రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌… రెండు మూడు రోజులుగా సాయిరెడ్డిని టార్గెట్ చేస్తున్నారు.

రాష్ట్రంలో శాంతికి భ‌ద్ర‌త లేకుండా పోయింద‌ని ఆమె వ్యాఖ్యానించారు. ఇదేస‌మ‌యంలో త‌మ ప్ర‌భు త్వం అంద‌రికి స‌మానంగా శాంతి భ‌ద్ర‌త‌లు అందిస్తుంద‌ని కూడా అనిత చెప్పారు. ఈ వ్యాఖ్య‌ల‌ను కోట్ చేస్తూ.. సాయిరెడ్డి ఎక్స్‌లో విమ‌ర్శ‌లు గుపించారు. వ్యంగ్యాస్త్రాలు సంధించారు. “హోం మంత్రి మాట‌లు కోట‌లు దాటుతున్నా.. చేత‌లు గ‌డ‌ప దాటడం లేదు. బొల్లి మాట‌ల‌తో కాల‌క్షేపం చేస్తున్నారు. అందుకే రాష్ట్రం భ‌యం గుప్పిట్లోకి జారుకుంద‌ని” సాయిరెడ్డి వ్యాఖ్యానించారు.

అయితే.. సాయిరెడ్డి కామెంట్ల‌కు అనిత త‌న‌దైన శైలిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. అది కూడా ప్ర‌స్తుతం జ‌రుగుతున్న వివాదానికి ముడిపెట్టి మాట‌కు మాట అన్నారు. ‘శాంతి’ భ‌ద్ర‌త‌ల విష‌యాల్లో మీరు రాజీనామా చేయాలో.. నేను చేయాలో కాల‌మే నిర్ణ‌యిస్తుంది. అయినా ఇది ‘డీఎన్ ఏ’ ప్ర‌భుత్వం కాదు. ‘ఎన్‌డీఏ’ ప్ర‌భుత్వం(శాంతి భ‌ర్త మ‌ద‌న్‌.. సాయిరెడ్డి డీఎన్ ఏ టెస్టు చేయించాల‌ని ప‌ట్టుబ‌డుతున్న నేప‌థ్యంలో). ప్ర‌జ‌లు బాగానే ఉన్నారు. దొంగ‌లే కోట‌ల్లో దాక్కుని ప్రెస్ మీట్లు పెడుతున్నారు(జ‌గ‌న్‌ను ఉద్దేశించి). ఎక్స్‌లో రెట్ట‌లు వేస్తున్నారు(సాయిరెడ్డిని ఉద్దేశించి) అని అనిత వ్యాఖ్యానించారు.

This post was last modified on July 28, 2024 4:45 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వైసీపీ పంచాంగం.. కేంద్రం ప్లస్.. రాష్ట్రం మైనస్

ఏపీలో త్వరలో మంత్రుల శాఖలు మారతాయట..? ప్రభుత్వంలో భారీగానే మార్పులు ఉంటాయట..? ఇది ఏ రాజకీయ విశ్లేషలు చెప్పిన జోస్యం…

13 minutes ago

ఆ యూట్యూబర్లకు ‘పరాభవం’ తప్పదట

సాధారణంగా ఉగాది సందర్భంగా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు తమ ఇంట్లో పంచాంగ శ్రవణం జరుపుతుంటారు. ఈ సందర్భంగా వారికి ఈ…

1 hour ago

క‌విత పార్టీకి న్యాయ చిక్కులు… ఏం జరిగింది?

బీఆర్ఎస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి.. సొంత పార్టీ పెట్టుకునేందుకు రెడీ అయిన మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె క‌విత త‌న…

3 hours ago

ఫిక్స్… మూడో భాగం ఛాన్స్ లేదు

బాక్సాఫీస్ వద్ద ర్యాంపేజ్ చూపిస్తున్న దురంధర్ ది రివెంజ్ కు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రశ్న అందరి మెదళ్లను తొలిచేసింది.…

3 hours ago

పవన్ పట్టుకు బాలినేని లొంగిపోయారా?

బాలినేని శ్రీనివాస రెడ్డి జనసేనలో చేరిన తర్వాత పెద్దగా యాక్టివ్ గా లేని సంగతి తెలిసిందే. అధికారికంగా జనసేన నిర్వహించే…

4 hours ago

ఊపిరి పీల్చుకుంటున్న తెలుగు థియేటర్లు

ఫిబ్రవరితో మొదలుపెట్టి మార్చి రెండో వారం దాకా పట్టుమని వారం రోజులు హౌస్ ఫుల్ చేసే సినిమా లేక గగ్గోలు…

4 hours ago