ఏపీలో కొత్త ట్రెండుకు శ్రీకారం చుట్టారు.. విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు సుజనా చౌదరి. ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికై.. 45 రోజులు గడిచిన నేపథ్యంలో ఇప్పటి వరకు ఈ 40 రోజుల్లో ఏం చేశారో.. వివరిస్తూ.. నియోజకవర్గం వ్యాప్తంగా పోస్టర్లు, బ్యానర్లు ఏర్పాటు చేయించారు. వాస్తవానికి రాష్ట్రంలోనే కాదు.. దేశవ్యాప్తంగా కూడా.. ఎవరూ ఇప్పటి వరకు ఏ రోజు ఆరోజు.. తాము ఏం చేశామనే డైరీ.. కానీ, వారి వ్యవహారాలు కానీ. ఎప్పుడూ వివరించలేదు. మహా ఉంటే.. ఒకరిద్దరు మాత్రమే ఉంటారు.
కానీ, ఇప్పుడు కొత్తగా సుజనా చౌదరి తన ప్రోగ్రెస్ రిపోర్టును నియోజకవర్గంలో బ్యానర్ల ద్వారా విడుదల చేశారు. నియోజకవర్గంలో ఉన్న సమస్యలను ఏవేవి ఆయన పరిష్కరించారో ఈ సందర్భంగా వివరించారు. సుజనా చెప్పిన ప్రోగ్రెస్ ఇదే..
ప్రశంసలు – విమర్శలు..
ఆదర్శం అవుతారా?
ఇక, ఇప్పటి వరకు ఏ ఎమ్మెల్యే కూడా తన ప్రొగ్రెస్ ఇదీ.. అని ఎప్పుడూ ప్రకటించుకోలేదు. ఈ నేపథ్యంలో తొలిసారి వినూత్నంగా తన ప్రయత్నాన్ని ఆవిష్కరించారుసుజనా. ఈ క్రమంలో ఆయన ఆదర్శంగా నిలుస్తారా? ఈయనను చూసి మరింత మంది కూడా తమ ప్రోగ్రెస్ను వివరిస్తారా? అనేది చూడాలి.
This post was last modified on July 27, 2024 7:04 pm
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…