ఏపీలో కొత్త ట్రెండుకు శ్రీకారం చుట్టారు.. విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు సుజనా చౌదరి. ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికై.. 45 రోజులు గడిచిన నేపథ్యంలో ఇప్పటి వరకు ఈ 40 రోజుల్లో ఏం చేశారో.. వివరిస్తూ.. నియోజకవర్గం వ్యాప్తంగా పోస్టర్లు, బ్యానర్లు ఏర్పాటు చేయించారు. వాస్తవానికి రాష్ట్రంలోనే కాదు.. దేశవ్యాప్తంగా కూడా.. ఎవరూ ఇప్పటి వరకు ఏ రోజు ఆరోజు.. తాము ఏం చేశామనే డైరీ.. కానీ, వారి వ్యవహారాలు కానీ. ఎప్పుడూ వివరించలేదు. మహా ఉంటే.. ఒకరిద్దరు మాత్రమే ఉంటారు.
కానీ, ఇప్పుడు కొత్తగా సుజనా చౌదరి తన ప్రోగ్రెస్ రిపోర్టును నియోజకవర్గంలో బ్యానర్ల ద్వారా విడుదల చేశారు. నియోజకవర్గంలో ఉన్న సమస్యలను ఏవేవి ఆయన పరిష్కరించారో ఈ సందర్భంగా వివరించారు. సుజనా చెప్పిన ప్రోగ్రెస్ ఇదే..
ప్రశంసలు – విమర్శలు..
ఆదర్శం అవుతారా?
ఇక, ఇప్పటి వరకు ఏ ఎమ్మెల్యే కూడా తన ప్రొగ్రెస్ ఇదీ.. అని ఎప్పుడూ ప్రకటించుకోలేదు. ఈ నేపథ్యంలో తొలిసారి వినూత్నంగా తన ప్రయత్నాన్ని ఆవిష్కరించారుసుజనా. ఈ క్రమంలో ఆయన ఆదర్శంగా నిలుస్తారా? ఈయనను చూసి మరింత మంది కూడా తమ ప్రోగ్రెస్ను వివరిస్తారా? అనేది చూడాలి.
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…