ఏపీలో కొత్త ట్రెండుకు శ్రీకారం చుట్టారు.. విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు సుజనా చౌదరి. ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికై.. 45 రోజులు గడిచిన నేపథ్యంలో ఇప్పటి వరకు ఈ 40 రోజుల్లో ఏం చేశారో.. వివరిస్తూ.. నియోజకవర్గం వ్యాప్తంగా పోస్టర్లు, బ్యానర్లు ఏర్పాటు చేయించారు. వాస్తవానికి రాష్ట్రంలోనే కాదు.. దేశవ్యాప్తంగా కూడా.. ఎవరూ ఇప్పటి వరకు ఏ రోజు ఆరోజు.. తాము ఏం చేశామనే డైరీ.. కానీ, వారి వ్యవహారాలు కానీ. ఎప్పుడూ వివరించలేదు. మహా ఉంటే.. ఒకరిద్దరు మాత్రమే ఉంటారు.
కానీ, ఇప్పుడు కొత్తగా సుజనా చౌదరి తన ప్రోగ్రెస్ రిపోర్టును నియోజకవర్గంలో బ్యానర్ల ద్వారా విడుదల చేశారు. నియోజకవర్గంలో ఉన్న సమస్యలను ఏవేవి ఆయన పరిష్కరించారో ఈ సందర్భంగా వివరించారు. సుజనా చెప్పిన ప్రోగ్రెస్ ఇదే..
ప్రశంసలు – విమర్శలు..
ఆదర్శం అవుతారా?
ఇక, ఇప్పటి వరకు ఏ ఎమ్మెల్యే కూడా తన ప్రొగ్రెస్ ఇదీ.. అని ఎప్పుడూ ప్రకటించుకోలేదు. ఈ నేపథ్యంలో తొలిసారి వినూత్నంగా తన ప్రయత్నాన్ని ఆవిష్కరించారుసుజనా. ఈ క్రమంలో ఆయన ఆదర్శంగా నిలుస్తారా? ఈయనను చూసి మరింత మంది కూడా తమ ప్రోగ్రెస్ను వివరిస్తారా? అనేది చూడాలి.
This post was last modified on July 27, 2024 7:04 pm
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…
ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…
వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…
ఒక్కడు, చూడాలని ఉంది లాంటి అద్భుతమైన బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు గుణశేఖర్ కొత్త మూవీ యుఫొరియా ఫిబ్రవరిలో విడుదలైన…
ఏప్రిల్ 30 పెద్ది రావడం లేదని లోకం కోడై కూస్తోంది. నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించకపోయినా ఇతర నిర్మాతలు ఆ…