ఏపీలో కొత్త ట్రెండుకు శ్రీకారం చుట్టారు.. విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు సుజనా చౌదరి. ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికై.. 45 రోజులు గడిచిన నేపథ్యంలో ఇప్పటి వరకు ఈ 40 రోజుల్లో ఏం చేశారో.. వివరిస్తూ.. నియోజకవర్గం వ్యాప్తంగా పోస్టర్లు, బ్యానర్లు ఏర్పాటు చేయించారు. వాస్తవానికి రాష్ట్రంలోనే కాదు.. దేశవ్యాప్తంగా కూడా.. ఎవరూ ఇప్పటి వరకు ఏ రోజు ఆరోజు.. తాము ఏం చేశామనే డైరీ.. కానీ, వారి వ్యవహారాలు కానీ. ఎప్పుడూ వివరించలేదు. మహా ఉంటే.. ఒకరిద్దరు మాత్రమే ఉంటారు.
కానీ, ఇప్పుడు కొత్తగా సుజనా చౌదరి తన ప్రోగ్రెస్ రిపోర్టును నియోజకవర్గంలో బ్యానర్ల ద్వారా విడుదల చేశారు. నియోజకవర్గంలో ఉన్న సమస్యలను ఏవేవి ఆయన పరిష్కరించారో ఈ సందర్భంగా వివరించారు. సుజనా చెప్పిన ప్రోగ్రెస్ ఇదే..
ప్రశంసలు – విమర్శలు..
ఆదర్శం అవుతారా?
ఇక, ఇప్పటి వరకు ఏ ఎమ్మెల్యే కూడా తన ప్రొగ్రెస్ ఇదీ.. అని ఎప్పుడూ ప్రకటించుకోలేదు. ఈ నేపథ్యంలో తొలిసారి వినూత్నంగా తన ప్రయత్నాన్ని ఆవిష్కరించారుసుజనా. ఈ క్రమంలో ఆయన ఆదర్శంగా నిలుస్తారా? ఈయనను చూసి మరింత మంది కూడా తమ ప్రోగ్రెస్ను వివరిస్తారా? అనేది చూడాలి.
This post was last modified on July 27, 2024 7:04 pm
రాజాసాబ్ ప్రి రిలీజ్ ఈవెంట్లో ఎంతో ఉత్సాహంగా మాట్లాడుతూ సినిమా మామూలుగా ఉండదని చెబుతూ, ప్రభాస్ అభిమానులకు భరోసానిస్తూ, తేడా…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. తాజాగా బుధవారం జరిగిన మంత్రి వర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు బడ్జెట్…
రాజమౌళి కంటే ముందు సౌత్ ఇండియన్ సినిమా స్థాయిని పెంచి.. అద్భుతమైన కథలు, కళ్లు చెదిరే విజువల్ ఎఫెక్ట్స్, సాంకేతిక…
హిరణ్యకశ్యప.. టాలీవుడ్లో చాలా ఏళ్ల పాటు చర్చల్లో ఉన్న చిత్రం. సీనియర్ దర్శకుడు గుణశేఖర్.. రుద్రమదేవి తర్వాత తీయాలనుకున్న సినిమా…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బుధవారం ఢిల్లీలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పలువురు కేంద్ర…
వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ తన వ్యవహార శైలితో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారన్న సంగతి తెలిసిందే. వైసీపీ హయాంలో…