జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు కాపు ఉద్యమ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సంచలన లేఖ సంధించారు. బుధవారం జరిగిన జెండా సభలో పవన్ చేసిన వ్యాఖ్యలపై ఆయన ఈ లేఖ సంధించడం గమనార్హం. వాస్తవానికి ముద్రగడ పద్మనాభం జనసేనలో చేరుతారని అనుకున్నారు. కానీ, కారణాలు తెలియక పోయినా.. ఆయన దూరంగానే ఉన్నారు. మరోవైపు తాడేపల్లి గూడెం సభలో పవన్ మాట్లాడుతూ.. తనతో వచ్చే వాళ్లంతా పోరాడే వాళ్లు అయి ఉండాలే కానీ సలహాలు ఇచ్చే వాళ్లు వద్దే వద్దని తెగేసి చెప్పేశారు.
ఈ నేపథ్యంలో ముద్రగడ లేఖ ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ లేఖలో ప్రధాన విషయాలు చూస్తే.. ముద్రగడ బాగా నొచ్చుకున్నట్టు కనిపిస్తోంది.
ఇవీ ప్రధాన విషయాలు..
This post was last modified on February 29, 2024 12:45 pm
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఎన్నికల కోలాహలం ముగిసింది. ఫలితాలు జూన్ 4న వెలువడనున్నాయి. దీనికి 20 రోజుల సమయం ఉంది.…
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల పోరులో అందరినీ ఆకర్షించిన ఐదు నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో పవన్ కల్యాణ్ పోటీ చేసిన…
టీడీపీ అధినేత చంద్రబాబుకు.. ప్రధాని మోడీ బిగ్ ఆఫర్ ఇచ్చారు. మోడీ వరుసగా మూడోసారి కూడా.. పరమ పవిత్ర కాశీ…
తెలంగాణ వ్యాప్తంగా పది రోజుల పాటు సింగల్ స్క్రీన్లను మూసేయాలనే నిర్ణయం ఇండస్ట్రీ వర్గాలను షాక్ కి గురి చేసింది.…
పుష్ప 2 ది రైజ్ విడుదలకు సరిగ్గా మూడు నెలలు మాత్రమే బ్యాలన్స్ ఉంది. ఆగస్ట్ 15 నుంచి ఎలాంటి…
ఏపీలో జరిగిన ఎన్నికల్లో పోలింగ్ శాతం ఎవరూ ఊహించని విధంగా జరిగింది. సోమవారం ఉదయం ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ అన్ని…