Political News

ఏటా 500 కోట్లకు స్కెచ్ గీశారు

దేశాన్ని కుదిపేస్తున్న ఢిల్లీ మ‌ద్యం విధానం కుంభ‌కోణంపై తాజాగా సీబీఐ చార్జిషీట్ దాఖ‌లు చేసింది. దీనిలో కొన్ని సంచ‌ల‌న విష‌యాలు వెల్ల‌డించింది. ఏటా 500 కోట్ల‌ను రాబ‌ట్టుకునేలా.. ఢిల్లీ ఉప ముఖ్య‌మంత్రి మ‌నీష్ సిసోడియా స్కెచ్ గీశార‌ని ఆరోపించింది. కుంభ‌కోణంలో ఆయ‌న పాత్రపై అనేక సాక్ష్యాధారాలు ఉన్నాయని సీబీఐ తెలిపింది. ఈ మేర‌కు ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టులో  చార్జిషీట్ దాఖ‌లు చేసింది. దీనిని విచారణకు స్వీకరించే విష‌యాన్ని కోర్టు వాయిదా వేసింది.

తాజాగా సీబీఐ చేసిన రూ.500 కోట్ల ఆరోప‌ణ‌ల‌తో అస‌లు.. మ‌ద్యం విధానం ఏంటి?  ఒక్క‌రికే అంటే సిసోడి యాకే రూ.500 కోట్లు వ‌స్తాయా? అనే చ‌ర్చ జోరుగా సాగుతోంది. 2021లో ప్రవేశపెట్టిన ఈ మ‌ధ్యం పాల‌సీ అనేక విధాల వివాదాల్లో చిక్కుకుంది. దీనిపై అప్ప‌టి గ‌వ‌ర్న‌ర్ అనుమానం వ్య‌క్తం చేయ‌డం.. త‌న కు ఉన్న అధికారాల‌తో కేంద్రానికి లేఖ రాయ‌డంతో.. సీబీఐ, ఈడీ కూడా రంగంలోకి దిగాయి. ఈ క్ర‌మంలో మంత్రి మ‌నీష్‌ను అరెస్టు చేశారు. సీఎం కేజ్రీవాల్‌ను కూడా ప్ర‌శ్నించారు.

అస‌లేంటీ విధానం..
తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో అస‌లు ఢిల్లీ లిక్క‌ర్ విధానం ఏంటి? ఎందుకు వివాదానికి కార‌ణ‌మైంద‌నే విష‌యం మ‌రోసారి చ‌ర్చ‌కు వ‌స్తోంది. దీనిని ప‌రిశీలిస్తే.. ఆస‌క్తికర విష‌యాలు వెలుగు చూస్తున్నాయి.

+ ఈ విధానంలో మద్యం అమ్మకాలతో ప్రభుత్వానికి సంబంధం ఉండ‌దు
+ కేవలం ప్రైవేటు దుకాణాల్లో మాత్రమే మద్యం అమ్మకాలు జ‌రుగుతాయి
+ ఇత‌ర  రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు కూడా.. ఇక్క‌డ మద్యం విక్ర‌యించుకోవ‌చ్చు.
+ న‌కిలీ మ‌ద్యం, బ్లాక్ వ్యాపారం వంటివాటిని నిలువ‌రిస్తారు
+ ప్ర‌భుత్వ ఆదాయాన్ని పెంచుకోవడం ప్ర‌ధాన వ్య‌వ‌హారం.
+ లిక్క‌ర్ ను డోర్ డెలివ‌రీ చేస్తారు.
+ దుకాణాలు తెల్లవారుజాము 3 గంటల వరకు తెరచి ఉంచ‌వ‌చ్చు
+ అపరిమితమైన డిస్కౌంట్లను ఆఫర్ చేయవచ్చు

This post was last modified on May 20, 2023 8:49 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

నాని ఎదుర్కున్న సమస్యే శ్రీవిష్ణుకి వస్తుందా

ఒకే హీరో రెండు సినిమాలు ఒకే టైంలో రిలీజ్ కు రెడీ కావడమంత సంకట పరిస్థితి మరొకటి ఉండదు. గతంలో…

3 hours ago

మూడు రోజులుగా లడ్డూ లడాయి.. వైసీపీ ట్రాప్‌లో చిక్కారా?

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కూటమి…

4 hours ago

తిరుమ‌ల ల‌డ్డూపై క‌మిష‌న్‌.. సూత్రధారులు దొరుకుతారా?

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూలో క‌ల్తీ నెయ్యి వినియోగంపై ప్ర‌స్తుతం సీబీఐ విచార‌ణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్‌ను కూడా నెల్లూరు…

5 hours ago

రాజా సాబ్ మళ్ళీ టార్గెట్ అవుతాడా

డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున…

5 hours ago

అర్జున్ ఈ విషయంలో అదృష్టవంతుడే

వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ…

6 hours ago

ఈ పాయింట్లన్నీ వైసీపీని ఇరుకున పెట్టాయా?

హిందూ ధర్మం, పవిత్ర ఆలయాలపై వైసీపీ వైఖరిని సీఎం చంద్రబాబు కీలక పాయింట్లతో ఎండగట్టారు. ఒకటి కాదు, రెండు కాదు..…

6 hours ago