టీడీపీ యువ నాయకుడు.. మాజీ మంత్రి నారా లోకేష్ జనవరి 27న ప్రారంభించిన యువగళం పాదయా త్ర మరో నాలుగు రోజుల్లో నెల రోజులు పూర్తి చేసుకోనుంది. అయితే.. ఇంకా నెల రోజులు కూడా పూర్తికా కుండానే.. నారా లోకేష్ ఈ యాత్ర ద్వారా ఇప్పటి వరకు 20 పెద్ద పెద్ద హామీలనేగుప్పించారు. అది కూడా ఒక్క చిత్తూరు జిల్లాకే పరిమితం అయ్యాయి. ప్రస్తుతం లోకేష్ యాత్ర.. చిత్తూరు జిల్లాలోనే కొనసాగుతోంది. శ్రీకాళహస్తి వరకు ఆయన చేరుకున్నారు.
మరి. ఈ ఒక్క జిల్లాలోనే ఇన్ని హామీలు గుప్పిస్తే.. మరో 12 ఉమ్మడి జిల్లాల్లో ఆయన యాత్ర సాగాల్సి ఉంది. దీంతో ఈ హామీల జాబితా ఇంకెంత పెరుగుతుందో అని టీడీపీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. ఇలా.. అందిన కాడికి హామీ ఇచ్చుకుంటూ పోతే రేపు వాటిని అమలు చేయకపోతే.. మైనస్ అయిపోమా? అనేది వీరి టాక్ ఇది .. కూడా నిజమే. గత పాదయాత్రలో జగన్. కూడా ఇలా అనేక హామీలు ఇచ్చారు. వాటిలో ఇప్పటికీ.. కొన్నింటిని అమలు చేయలేక చేతులు ఎత్తేశారు.
ఇప్పుడు కూడా లోకేష్కు ఈ పరిస్థితి వచ్చే అవకాశం లేకపోలేదని టీడీపీలోసీనియర్లు చెవులు కొరుక్కుం టున్నారు. పైగా.. ఇది..హామీల యాత్ర కాదనే విషయాన్ని వారు చెబుతున్నారు. యువతను పార్టీవైపు బలంగా తిప్పుకోవాలనే సంకల్పంతో చేపట్టిన యాత్రగా చెబుతున్నారు. ఈ కీలక సూత్రాన్ని విడిచిపెట్టి .. హామీలపై పడితే.. మొత్తానికే మోసం వస్తుందని అంటున్నారు.
ఇక, లోకేష్ ఇచ్చిన 20 హామీల్లో కీలకమైనవి చూస్తే..
This post was last modified on February 25, 2023 11:10 am
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…