తన అన్న, వైసీపీ అధినేత జగన్ ఏపీ సీఎంగా వ్యవహరించిన సమయంలో జరిగిన మద్యం కుంభకోణం కేసును కూటమి ప్రభుత్వం సీరియస్గా తీసుకుని విచారించాలని కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల సర్కారును డిమాండ్ చేశారు. ఈ సమయంలో ఆమె మరికొన్న అంశాలను కూడా ప్రస్తావించారు. ఈ విషయాలపై దృష్టి పెట్టాలి.. అంటూ.. సీఎం చంద్రబాబును కోరారు. కాగా.. ఈ కేసులో ఇప్పటికే కీలక పాత్ర ధారులుగా ఉన్న నాయకులను, వ్యాపార వేత్తలను, అధికారులను కూడా అరెస్టు చేసి.. జైలుకు తరలించారు.
ఇక, ఇప్పుడు ఈ కేసులో భారీ ఎత్తున సొమ్ములు చివరకు ఎవరికి చేరాయన్న విషయంపై దృష్టి పెట్టారు. ఈ వ్యవహారం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. దీనిపై తాజాగా కాంగ్రెస్ చీఫ్ షర్మిల స్పందిస్తూ.. డిజిటల్ మాధ్యమంలో నగదు లావాదేవీలు జరగాల్సిన చోట.. కేవలం క్యాష్ను మాత్రమే తీసుకున్నారని.. అంటే.. నగదు చేతులు మారి.. చివరకు ఎవరికి చేరాలో వారికి చేరిందని ఆరోపించారు. నాన్ డ్యూటీ లిక్కర్ను ఎక్కువగా అమ్మారని తెలిపారు. పన్నులు కూడా ఎగ్గొట్టారని తెలిపారు. వీటన్నింటిపైనా ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అధికారులు, ముఖ్యమంత్రి సైతం దృష్టి పెట్టాలి.
షర్మిల ఇచ్చిన క్లూలు ఇవీ..
This post was last modified on July 25, 2025 9:55 am
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కొరటాల శివ కలయికలో తెరకెక్కబోతున్న సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. విశ్వసనీయ సమాచారం మేరకు…
పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం కొలువు తీరింది. ఉదయం 11 గంటలకు బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్లో బెంగాల్ సీఎంగా సువేందు…
ఇప్పటికే పలు వాయిదాల్లో నలిగిపోయిన సూర్య వీరభద్రుడు మే 14 విడుదల కానుంది. మొన్నటిదాకా వాయిదా పడుతుందనే ప్రచారం చెన్నై…
జనసేనాని పవన్ కళ్యాణ్ మీద గత రెండు మూడు రోజులుగా వైసీపీ మద్దతుదారులు. అనుకూల మీడియా పెడుతున్న సోషల్ మీడియా…
మేం ఫేమస్ చిత్రంతో టాలీవుడ్లోకి దూసుకొచ్చాడు యువ నటుడు సుమంత్ ప్రభాస్. షార్ట్ ఫిలిమ్స్ నేపథ్యం నుంచి వచ్చిన ఈ…
ఇప్పుడు టాలీవుడ్లో ఏ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ పరిస్థితీ అంత బాగా లేదు. సక్సెస్ రేట్ అంతకంతకూ పడిపోతోంది. జనాలు థియేటర్లకు…