తన అన్న, వైసీపీ అధినేత జగన్ ఏపీ సీఎంగా వ్యవహరించిన సమయంలో జరిగిన మద్యం కుంభకోణం కేసును కూటమి ప్రభుత్వం సీరియస్గా తీసుకుని విచారించాలని కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల సర్కారును డిమాండ్ చేశారు. ఈ సమయంలో ఆమె మరికొన్న అంశాలను కూడా ప్రస్తావించారు. ఈ విషయాలపై దృష్టి పెట్టాలి.. అంటూ.. సీఎం చంద్రబాబును కోరారు. కాగా.. ఈ కేసులో ఇప్పటికే కీలక పాత్ర ధారులుగా ఉన్న నాయకులను, వ్యాపార వేత్తలను, అధికారులను కూడా అరెస్టు చేసి.. జైలుకు తరలించారు.
ఇక, ఇప్పుడు ఈ కేసులో భారీ ఎత్తున సొమ్ములు చివరకు ఎవరికి చేరాయన్న విషయంపై దృష్టి పెట్టారు. ఈ వ్యవహారం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. దీనిపై తాజాగా కాంగ్రెస్ చీఫ్ షర్మిల స్పందిస్తూ.. డిజిటల్ మాధ్యమంలో నగదు లావాదేవీలు జరగాల్సిన చోట.. కేవలం క్యాష్ను మాత్రమే తీసుకున్నారని.. అంటే.. నగదు చేతులు మారి.. చివరకు ఎవరికి చేరాలో వారికి చేరిందని ఆరోపించారు. నాన్ డ్యూటీ లిక్కర్ను ఎక్కువగా అమ్మారని తెలిపారు. పన్నులు కూడా ఎగ్గొట్టారని తెలిపారు. వీటన్నింటిపైనా ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అధికారులు, ముఖ్యమంత్రి సైతం దృష్టి పెట్టాలి.
షర్మిల ఇచ్చిన క్లూలు ఇవీ..
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…
తన సినిమాకు పని చేసిన టెక్నీషియన్ను ఒక నిర్మాత సైకోగా అభివర్ణించడం ఎప్పుడైనా చూశారా? సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ…
శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…