తన అన్న, వైసీపీ అధినేత జగన్ ఏపీ సీఎంగా వ్యవహరించిన సమయంలో జరిగిన మద్యం కుంభకోణం కేసును కూటమి ప్రభుత్వం సీరియస్గా తీసుకుని విచారించాలని కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల సర్కారును డిమాండ్ చేశారు. ఈ సమయంలో ఆమె మరికొన్న అంశాలను కూడా ప్రస్తావించారు. ఈ విషయాలపై దృష్టి పెట్టాలి.. అంటూ.. సీఎం చంద్రబాబును కోరారు. కాగా.. ఈ కేసులో ఇప్పటికే కీలక పాత్ర ధారులుగా ఉన్న నాయకులను, వ్యాపార వేత్తలను, అధికారులను కూడా అరెస్టు చేసి.. జైలుకు తరలించారు.
ఇక, ఇప్పుడు ఈ కేసులో భారీ ఎత్తున సొమ్ములు చివరకు ఎవరికి చేరాయన్న విషయంపై దృష్టి పెట్టారు. ఈ వ్యవహారం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. దీనిపై తాజాగా కాంగ్రెస్ చీఫ్ షర్మిల స్పందిస్తూ.. డిజిటల్ మాధ్యమంలో నగదు లావాదేవీలు జరగాల్సిన చోట.. కేవలం క్యాష్ను మాత్రమే తీసుకున్నారని.. అంటే.. నగదు చేతులు మారి.. చివరకు ఎవరికి చేరాలో వారికి చేరిందని ఆరోపించారు. నాన్ డ్యూటీ లిక్కర్ను ఎక్కువగా అమ్మారని తెలిపారు. పన్నులు కూడా ఎగ్గొట్టారని తెలిపారు. వీటన్నింటిపైనా ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అధికారులు, ముఖ్యమంత్రి సైతం దృష్టి పెట్టాలి.
షర్మిల ఇచ్చిన క్లూలు ఇవీ..
This post was last modified on July 25, 2025 9:55 am
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…