ఏపీలో గత వైసీపీ హయాంలో రియల్ ఎస్టేట్ రంగం భారీగా కుదేలైంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. దీని వల్ల కార్మికులు రోడ్డున పడ్డారు. పెట్టుబడి దారులు పొరుగు రాష్ట్రాలకు తరలిపోయారు. పనులు లేక.. ప్రజలు ఇబ్బందులు పడ్డారు. దీనికితోడు.. ప్రభుత్వానికి కూడా ఆదాయం తగ్గిపోయి.. అప్పులు చేసే పరిస్థితి వచ్చింది. ఈ అంశాలపై గత ఏడాది కాలంగా దృష్టి పెట్టిన చంద్రబాబు.. రియల్ ఎస్టేట్ వ్యాపార ప్రతినిధులతో తరచుగా బేటీ అయ్యారు. వారి సమస్యలు ఆలకించారు.
ఈ క్రమంలో తాజాగా సర్కారు తరఫున కీలక నిర్ణయం తీసుకున్నారు. రియల్ ఎస్టేట్ రంగానికి బూస్ట్ ఇచ్చేలా చంద్రబాబు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నిర్ణయాల ఫలితంగా రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటుందని చంద్రబాబు భావిస్తున్నారు. అంతేకాదు.. రాష్ట్ర వ్యాప్తంగా పనులు జోరుగాసాగుతాయని కూడా లెక్కలు వేసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా పొరుగు రాష్ట్రాలకు తరలిపోయి న పెట్టుబడి దారులు తిరిగి వస్తారని అంచనా వేసుకున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం తరఫున ప్రోత్సాహకాలు అందిస్తూ.. కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఇవీ.. నిర్ణయాలు..
This post was last modified on July 23, 2025 5:22 pm
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…