ఏపీలో గత వైసీపీ హయాంలో రియల్ ఎస్టేట్ రంగం భారీగా కుదేలైంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. దీని వల్ల కార్మికులు రోడ్డున పడ్డారు. పెట్టుబడి దారులు పొరుగు రాష్ట్రాలకు తరలిపోయారు. పనులు లేక.. ప్రజలు ఇబ్బందులు పడ్డారు. దీనికితోడు.. ప్రభుత్వానికి కూడా ఆదాయం తగ్గిపోయి.. అప్పులు చేసే పరిస్థితి వచ్చింది. ఈ అంశాలపై గత ఏడాది కాలంగా దృష్టి పెట్టిన చంద్రబాబు.. రియల్ ఎస్టేట్ వ్యాపార ప్రతినిధులతో తరచుగా బేటీ అయ్యారు. వారి సమస్యలు ఆలకించారు.
ఈ క్రమంలో తాజాగా సర్కారు తరఫున కీలక నిర్ణయం తీసుకున్నారు. రియల్ ఎస్టేట్ రంగానికి బూస్ట్ ఇచ్చేలా చంద్రబాబు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నిర్ణయాల ఫలితంగా రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటుందని చంద్రబాబు భావిస్తున్నారు. అంతేకాదు.. రాష్ట్ర వ్యాప్తంగా పనులు జోరుగాసాగుతాయని కూడా లెక్కలు వేసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా పొరుగు రాష్ట్రాలకు తరలిపోయి న పెట్టుబడి దారులు తిరిగి వస్తారని అంచనా వేసుకున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం తరఫున ప్రోత్సాహకాలు అందిస్తూ.. కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఇవీ.. నిర్ణయాలు..
This post was last modified on July 23, 2025 5:22 pm
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…