ఏపీలో గత వైసీపీ హయాంలో రియల్ ఎస్టేట్ రంగం భారీగా కుదేలైంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. దీని వల్ల కార్మికులు రోడ్డున పడ్డారు. పెట్టుబడి దారులు పొరుగు రాష్ట్రాలకు తరలిపోయారు. పనులు లేక.. ప్రజలు ఇబ్బందులు పడ్డారు. దీనికితోడు.. ప్రభుత్వానికి కూడా ఆదాయం తగ్గిపోయి.. అప్పులు చేసే పరిస్థితి వచ్చింది. ఈ అంశాలపై గత ఏడాది కాలంగా దృష్టి పెట్టిన చంద్రబాబు.. రియల్ ఎస్టేట్ వ్యాపార ప్రతినిధులతో తరచుగా బేటీ అయ్యారు. వారి సమస్యలు ఆలకించారు.
ఈ క్రమంలో తాజాగా సర్కారు తరఫున కీలక నిర్ణయం తీసుకున్నారు. రియల్ ఎస్టేట్ రంగానికి బూస్ట్ ఇచ్చేలా చంద్రబాబు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నిర్ణయాల ఫలితంగా రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటుందని చంద్రబాబు భావిస్తున్నారు. అంతేకాదు.. రాష్ట్ర వ్యాప్తంగా పనులు జోరుగాసాగుతాయని కూడా లెక్కలు వేసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా పొరుగు రాష్ట్రాలకు తరలిపోయి న పెట్టుబడి దారులు తిరిగి వస్తారని అంచనా వేసుకున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం తరఫున ప్రోత్సాహకాలు అందిస్తూ.. కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఇవీ.. నిర్ణయాలు..
This post was last modified on July 23, 2025 5:22 pm
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…