ఏపీలో గత వైసీపీ హయాంలో రియల్ ఎస్టేట్ రంగం భారీగా కుదేలైంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. దీని వల్ల కార్మికులు రోడ్డున పడ్డారు. పెట్టుబడి దారులు పొరుగు రాష్ట్రాలకు తరలిపోయారు. పనులు లేక.. ప్రజలు ఇబ్బందులు పడ్డారు. దీనికితోడు.. ప్రభుత్వానికి కూడా ఆదాయం తగ్గిపోయి.. అప్పులు చేసే పరిస్థితి వచ్చింది. ఈ అంశాలపై గత ఏడాది కాలంగా దృష్టి పెట్టిన చంద్రబాబు.. రియల్ ఎస్టేట్ వ్యాపార ప్రతినిధులతో తరచుగా బేటీ అయ్యారు. వారి సమస్యలు ఆలకించారు.
ఈ క్రమంలో తాజాగా సర్కారు తరఫున కీలక నిర్ణయం తీసుకున్నారు. రియల్ ఎస్టేట్ రంగానికి బూస్ట్ ఇచ్చేలా చంద్రబాబు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నిర్ణయాల ఫలితంగా రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటుందని చంద్రబాబు భావిస్తున్నారు. అంతేకాదు.. రాష్ట్ర వ్యాప్తంగా పనులు జోరుగాసాగుతాయని కూడా లెక్కలు వేసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా పొరుగు రాష్ట్రాలకు తరలిపోయి న పెట్టుబడి దారులు తిరిగి వస్తారని అంచనా వేసుకున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం తరఫున ప్రోత్సాహకాలు అందిస్తూ.. కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఇవీ.. నిర్ణయాలు..
కొందరు స్టార్ హీరోయిన్లు కెరీర్ మంచి ఊపులో కొనసాగుతున్న టైంలోనే వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. ఈ క్రమంలో…
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…