Political News

వైసీపీలో 65 శాతం మంది కోరిక ఇదేనా .. !

రాష్ట్రంలో ఎన్నిక‌లు జ‌రిగి.. ఏడాది పూర్త‌యింది. ఈ క్ర‌మంలో అటు ప్ర‌బుత్వానికి ఎంత‌గా కీల‌క‌మో.. ఇటు ప్ర‌తిప‌క్షంగా కూడా.. ఈ స‌మ‌యం వైసీపీకి ఆ పార్టీ అధినేతకు అంతే కీల‌కం. ఈ విష‌యంలో ఎలాంటి తేడా లేదు. ఎవ‌రికైనా ఈ ఏడాది కాలంలో గ్రాఫ్ ఎలా ఉంద‌న్న‌ది ముఖ్యం. దీనిపై అధికార పార్టీ ప‌లు రూపాల్లో స‌ర్వేలు చేయించుకుంటోంది. ప్ర‌జ‌ల నాడి తెలుసుకునే ప్ర‌య‌త్నం కూడా చేస్తోంది. ఇక‌, వైసీపీ విష‌యానికి వ‌స్తే.. స‌ర్వేలంటూ ప్ర‌త్యేకంగా చేయ‌డం లేదు.

అయితే.. ఎలానూ సొంత‌ మీడియా ఉన్న నేప‌థ్యంలో ఆ రూపంలో అభిప్రాయ సేక‌ర‌ణ జ‌రుగుతోంది. ప్ర‌త్యేకంగా ఏడాది పాల‌న‌పై ఎక్క‌డా స‌ర్వేచేయించ‌లేదు. ఇక‌, సొంత‌గా మీడియా నుంచి రాబ‌డుతున్న స‌మాచారం ప్ర‌కారం.. వైసీపీలో ఉన్న నాయ‌కులు.. కీల‌క‌మైన అంశాల‌పై స్పందిస్తున్నారు. ప్ర‌ధానంగా.. జ‌గ‌న్ అసెంబ్లీకి వెళ్లాల‌ని కోరుకుంటున్న వైసీపీ నాయ‌కులు 65 శాతం మంది ఉన్నార‌న్న‌ది తాజా లెక్క‌. ఇది వాస్త‌వం.

కానీ.. దీనిని న‌మ్మడం క‌ష్ట‌మే అయినా.. పార్టీలో మాత్రం ఈత‌ర‌హా చ‌ర్చే ఎక్కువ‌గా జ‌రుగుతోంది. ప్ర‌జ‌ల త‌ర‌ఫున బాణి వినిపించేందుకు జ‌గ‌న్ అసెంబ్లీకి వెళ్లాల‌ని చాలా మంది కోరుతున్నారు. మ‌రికొంద‌రు అటు జ‌నంలోకి .. ఇటు అసెంబ్లీకి కూడా రావ‌డం వ‌ల్లే జ‌గ‌న్‌కు ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు ల‌భిస్తుంద‌ని అంచ‌నా వేస్తున్నా రు. ఇలా.. కీల‌క‌మైన ఈ విష‌యంపై నాయకులు స్ప‌ష్టంగానే చెబుతున్నారు. స్ప‌ష్ట‌త‌తోనే చెబుతున్నారు. కానీ.. జ‌గ‌న్ మాత్రం ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా ఇస్తే త‌ప్ప‌.. స‌భ‌కు వచ్చేది లేద‌ని అంటున్నారు.

మ‌రో కీల‌క అంశం.. ప్ర‌త్య‌ర్థుల‌ను టార్గెట్ చేయ‌డం. ఈ విష‌యంలోనూ.. జ‌గ‌న్ ఆచి తూచి వ్య‌వ‌హ‌రించా ల్సిన అవ‌స‌రం ఉంద‌ని భావిస్తున్నారు. దీనికి కూడా65 – 70 శాతం మంది నాయ‌కులు ఇదే భావ‌న‌తో ఉన్నారు. స‌వాళ్లు రువ్వ‌డం.. బెదిరింపుల‌కు గురి చేయ‌డం.. పోలీసుల‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌డం వంటివాటిని గ‌ర్హిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో జ‌గన్ యాట్టిట్యూడ్ మారాల‌ని కోరుకునే వారు కూడా క‌నిపిస్తు న్నారు. మొత్తానికి రెండు అంశాల‌పై వైసీపీ నాయ‌కులు క్లారిటీ ఇచ్చేశారు. 

This post was last modified on June 11, 2025 9:24 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కాలర్ లాంటి కంటెంట్ ఉంటే చాలు

మార్చి 19 విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి 'మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే' పాట వచ్చినప్పుడు పాజిటివిటీ…

1 hour ago

‘అటవీశాఖ అధికారులను కిడ్నాప్ చెయ్యాలి’

అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో అటవీ శాఖ అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ…

2 hours ago

కష్టాల నాయకుడికి ‘ప్రైమ్’ షాకు ?

రాజకీయాలంటే అంతే. అడుగుపెట్టాక చాలా బురదను కడుక్కోవాల్సి ఉంటుంది. కొందరు తట్టుకుంటారు. కొందరు వదిలేస్తారు. చిరంజీవి ప్రజారాజ్యం విషయంలో ఎక్కడైతే…

2 hours ago

పవన్ ఫ్యాన్స్ బాధ అర్థం చేసుకున్నారు

అభిమానులందు పవన్ అభిమానులు వేరయా అంటే అందులో అతిశయోక్తి ఏమీ లేదు. ఆయనకున్న లాయల్ ఫ్యాన్ బేస్ ఇండియా మొత్తంలో…

4 hours ago

అక్షయ్ కామెడీ… ఇప్పుడు పండుతుందా?

​బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తనకి ఎన్నో…

4 hours ago

మార్కెటింగ్ అవసరం లేని కొత్త పాఠం

వందల కోట్లతో ప్యాన్ ఇండియా మూవీస్ తీస్తున్నప్పుడు పెద్ద ఎత్తున ప్రమోషన్లు అవసరం. ఎవరికైనా ఇది తప్పదు. ఎప్పుడో 2027…

5 hours ago