Political News

11వ ఆవిర్భావం పూర్తి.. 11 స్థానాల‌కు ప‌రిమితం!: ప‌వ‌న్ కల్యాణ్‌

భార‌త దేశానికి బ‌హుభాషే మంచిద‌ని జ‌న‌సేన అధినేత, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ స్ప‌ష్టం చేశారు. తాజాగా పిఠాపురంలో జ‌రిగిన జ‌నసేన 12వ ఆవిర్భావ స‌ద‌స్సులో ఆయ‌న ఉద్వేగ పూరిత ప్ర‌సంగం చేశా రు. తొలుత ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. త‌న ప్ర‌సంగాన్ని త‌మిళ భాష‌లోనే ప్రారంభించారు. అనంత‌రం.. దేశంలోని ప‌లు రాష్ట్రాల భాష‌ల‌ను కూడా స్పృశించారు. జాతీయ భాష‌గా పేర్కొనే హిందీ మొద‌లు.. అంత‌ర్జాతీయ భాష ఇంగ్లీష్ దాకా.. ప‌లు భాష‌ల్లో మాట్లాడారు.

త‌న‌కు మ‌హారాష్ట్ర స‌హా త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క‌లోనూ.. త‌న‌కు అభిమానులు ఉన్నార‌ని తెలిపారు. అయితే.. భాష ఏదైనా భావం ఒక్క‌టే కీల‌క‌మ‌ని.. వ్యాఖ్యానించారు. బ‌హుభాషే దేశానికి కీల‌క‌మ‌ని వ్యాఖ్యానించారు. ఇది దేశానికి జీవ‌నాడి అని పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా ప‌లు భాష‌లు మాట్లాడి వినిపించారు. త‌మిళనా డు స‌హా అన్ని రాష్ట్రాల‌కు ఒకే సిద్ధాంతం ఉండాల‌ని సూచించారు. అదేవిధంగా త‌న మాట వినాల‌ని.. ప‌దే ప‌దే.. జ‌న‌సేన అభిమానులు, ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానుల‌ను ఆయ‌న కోరారు.

ఈ సంద‌ర్భంగా ఓజీ ఓజీ అంటూ వ్యాఖ్య‌లు చేసిన వారిని విమ‌ర్శించారు. త‌ను చెప్పిన మాట విన్నందు వల్లే.. ఒక పార్టీ 151 స్థానాల నుంచి 11కు ప‌డిపోయింద‌న్నారు. ఇప్పుడు కూడా త‌న మాట వినాల‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పారు. ప్ర‌స్తుతం 11వ ఆవిర్భావ‌దినోత్స‌వాన్ని పూర్తి చేసుకున్నా మని.. అదేస‌మ‌యంలో ఆ పార్టీని(వైసీపీ) 11 స్థానాల‌కు ప‌రిమితం చేశామ‌ని వ్యాఖ్యానించారు. ఓట‌మి భ‌యం లేదు కాబ‌ట్టే.. 2024లో పుంజుకున్నామ‌ని చెప్పారు.

This post was last modified on March 14, 2025 9:41 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మ‌ళ్లీ అవే బెదిరింపులు… జ‌గ‌న్ స్ట్రాట‌జీ ఇంతేనా?

వైసీపీ అధినేత జ‌గ‌న్ లో పెద్దగా మార్పు రాలేదా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. అధికారంలో ఉండ‌గా వైసీపీ నాయ‌కులు…

40 minutes ago

ఓజీ భామ కొరియా యాత్ర

కోలీవుడ్ భామ ప్రియాంక మోహన్ నటిస్తున్న లేటేస్ట్ మూవీ మేడిన్ కొరియా. ఆర్ కార్తీక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ…

1 hour ago

నిందితులను నడిపిస్తున్నారా.. ఏపీ హైకోర్టు ఏమందంటే!

ఏపీలో పోలీసుల అత్యుత్సాహం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. వివిధ నేరాల్లో నిందితులను నడిరోడ్డుపై కొట్టడం, వారిని రోడ్డుపైనే నడిపించుకుంటూ వెళ్లడం,…

1 hour ago

ఒక‌ప్పుడు నాస్తికం.. ఇప్పుడు స‌నాత‌నం: నాగ‌బాబుపై ట్రోలింగ్

జ‌న‌సేన పార్టీ కీల‌క నాయ‌కుడు, ఎమ్మెల్సీ నాగ‌బాబు.. బుధ‌వారం చేసిన వ్యాఖ్య‌లు, దీనికి ముందు కొన్నాళ్ల కింద‌ట ఆయ‌న ఓ…

2 hours ago

అంబటి రాంబాబు కాపు టైగర్ – జగన్

అంబటి రాంబాబు కాపు కులంలో ఒక టైగర్‌లాంటి వ్యక్తి అని, ప్రాణభయంతోనే ఆయన ఆ మాటలు మాట్లాడాల్సి వచ్చిందని వైఎస్సార్‌సీపీ…

3 hours ago

SRH: కమిన్స్ లేకుంటే కెప్టెన్ ఎవరు మరీ?

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్‌కు ఇప్పుడు ఒక కొత్త టెన్షన్ మొదలైంది. ఆరెంజ్ ఆర్మీని గతేడాది ఫైనల్ వరకు తీసుకెళ్లిన ప్యాట్…

4 hours ago