రాష్ట్రానికి సంబంధించి విజన్-2047 ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు.. తాజాగా తన సొంత నియోజక వర్గం.. 35 ఏళ్ల నుంచి వరుస విజయాలు అందిస్తున్న కుప్పం నియోజకవర్గం రుణం తీర్చుకునేందుకు కూడా రెడీ అయ్యారు. దీనిలో భాగంగా ఆయన సుదీర్ఘకాలం తన పేరు చిరస్థాయిగా ఉండేలా.. స్వర్ణ కుప్పం విజన్ -2029.. ఫ్యూచర్ ప్లాన్ను విడుదల చేశారు. సోమవారం తన నియోజకవర్గంలో పర్యటించిన సీఎం చంద్రబాబు.. ఈ డాక్యుమెంటరనీ విడుదల చేయడం గమనార్హం.
ఏంటి స్పెషల్?
ఇటీవల విజన్ -2047 విడుదల చేసిన చంద్రబాబు.. వచ్చే 25 ఏళ్లలో రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాల న్న విషయంపై పక్కా ప్రణాళికలను రూపొందించారు. ఉపాధి, ఉద్యోగాలు, స్వావలంబన, మహిళల అభ్యున్నతి, సాంకేతికతకు పెద్దపీట, విద్యా వ్యవస్థలో సమూల మార్పులు వంటివాటిని ఆయన ప్రధానం గా ప్రస్తావించారు. అలానే ఇప్పుడు తన నియోజకవర్గానికి పరిమితం అవుతూ.. ఇలానే విజన్ను ఆవిష్కరించారు. దీనిలో భాగంగా కుప్పం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి రాష్ట్రానికే ఆదర్శంగా తీర్చిదిద్దనున్నారు.
ఇవీ లక్ష్యాలు..
This post was last modified on January 6, 2025 6:34 pm
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…