రాష్ట్రానికి సంబంధించి విజన్-2047 ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు.. తాజాగా తన సొంత నియోజక వర్గం.. 35 ఏళ్ల నుంచి వరుస విజయాలు అందిస్తున్న కుప్పం నియోజకవర్గం రుణం తీర్చుకునేందుకు కూడా రెడీ అయ్యారు. దీనిలో భాగంగా ఆయన సుదీర్ఘకాలం తన పేరు చిరస్థాయిగా ఉండేలా.. స్వర్ణ కుప్పం విజన్ -2029.. ఫ్యూచర్ ప్లాన్ను విడుదల చేశారు. సోమవారం తన నియోజకవర్గంలో పర్యటించిన సీఎం చంద్రబాబు.. ఈ డాక్యుమెంటరనీ విడుదల చేయడం గమనార్హం.
ఏంటి స్పెషల్?
ఇటీవల విజన్ -2047 విడుదల చేసిన చంద్రబాబు.. వచ్చే 25 ఏళ్లలో రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాల న్న విషయంపై పక్కా ప్రణాళికలను రూపొందించారు. ఉపాధి, ఉద్యోగాలు, స్వావలంబన, మహిళల అభ్యున్నతి, సాంకేతికతకు పెద్దపీట, విద్యా వ్యవస్థలో సమూల మార్పులు వంటివాటిని ఆయన ప్రధానం గా ప్రస్తావించారు. అలానే ఇప్పుడు తన నియోజకవర్గానికి పరిమితం అవుతూ.. ఇలానే విజన్ను ఆవిష్కరించారు. దీనిలో భాగంగా కుప్పం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి రాష్ట్రానికే ఆదర్శంగా తీర్చిదిద్దనున్నారు.
ఇవీ లక్ష్యాలు..
This post was last modified on January 6, 2025 6:34 pm
గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…
రాష్ట్రంలో కారుణ్య నియామకాల అమలు విధానంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నియంత్రణ లేకుండా పెరుగుతున్న ఈ…
తెలుగు సినీ పరిశ్రమలో సుదీర్ఘ కాలంగా నిర్మాతగా ఉన్నారు చదలవాడ శ్రీనివాసరావు. 90వ దశకంలోనే దివంగత నటుడు శోభన్ బాబు…
ఒక స్టార్ హీరో సినిమా ప్రారంభోత్సవం జరుగుతుంటేనో లేదా ప్రి రిలీజ్ ఈవెంట్ ఏర్పాాటు చేస్తేనో.. ఇంకో స్టార్ హీరో…
తమిళనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమిళ భాషలో మాట్లాడి అక్కడి ప్రజలను ఆకట్టుకున్నారు. కోయంబత్తూరులో…
పెద్ద బ్యాగ్రౌండ్ లేకపోయినా.. చాలా కష్టపడి స్టార్గా ఎదిగిన నటుడు ధనుష్. అతణ్ని చూడగానే సాధారణ మధ్యతరగతి మనిషిలానే అనిపిస్తుంది…