ఒక దేశం.. ఒక ఎన్నిక పేరుతో జమిలి ఎన్నికల అంశంపై చర్చకు తెర తీసిన మోడీ సర్కారు.. ఇప్పుడా అంశాన్ని వాస్తవరూపంలోకి తీసుకొచ్చే ప్రయత్నాల్ని వేగవంతం చేసింది. దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికతో పాటు.. రాష్ట్రాలకు నిర్వహించే అసెంబ్లీ ఎన్నికల్ని దేశ వ్యాప్తంగా ఒకేసారి జరిపేందుకు వీలుగా సిద్ధమవుతోంది. ఇందుకు అవసరమైన చట్టపరమైన చర్యలకు వీలుగా కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలపటంతో.. అతి త్వరలో పార్లమెంటులో దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశ పెట్టే వీలుంది.
జమిలి ఎన్నికలకు అవసరమైన రెండు బిల్లులను పార్లమెంట్ ఆమోదిస్తే జమిలి ఎన్నికల వ్యవహారం చట్టబద్ధమవుతుంది. అయితే.. రెండు బిల్లుల్లో మొదటి బిల్లుకు లోక్ సభ.. రాజ్యసభల్లో మూడింతల్లో రెండింతల మెజార్టీ అవసరమవుతుంది. ప్రస్తుతానికి లోక్ సభ..అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికల్ని ఒకేసారి నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు. స్థానిక సంస్థలకు ఎన్నికల నిర్వహించే అంశాన్ని పక్కన పెడుతున్నారు. దీనికి కారణం దేశంలోని సగం రాష్ట్రాలు ఆమోదం పలకాల్సి ఉంది. అందుకే.. ఆ విషయంలో దూకుడు ప్రదర్శించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఇక.. జమిలి ఎన్నికలపై కాంగ్రెస్ స్పందించింది. బిల్లులను చూసిన తర్వాత స్పందిస్తామని స్పష్టం చేసింది. అదే సమయంలో దేశంలో జమిలి ఎన్నికలకు మించిన పెద్ద సమస్యలు ఉన్నాయని వ్యాఖ్యానించింది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. జమిలి ఎన్నికలకు మద్దతు ఇచ్చే రాజకీయ పార్టీలు ఎన్ని? వ్యతిరేకించే పార్టీలు ఏంటి? స్పందించని పార్టీలేవి? అన్న ప్రశ్నకు సమాధానం వెతికితే ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి.
ఎందుకుంటే.. పలు రాష్ట్రాల్లో బీజేపీకి మిత్రపక్షాలుగా వ్యవహరిస్తూ అధికారాన్ని షేర్ చేసుకుంటున్న పలు రాజకీయ పార్టీలు సైతం జమిలిపై ఇప్పటివరకు స్పందించలేదు. పార్టీల వారీగా చూస్తే..
మద్దతు ఇచ్చిన పార్టీలు ఏవంటే..
ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…
మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…
తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…
ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయకులు చీలిపోవడమో.. లేక కూటమిలోని ఓ పార్టీలో చేరిపోవడమో…