ఒక దేశం.. ఒక ఎన్నిక పేరుతో జమిలి ఎన్నికల అంశంపై చర్చకు తెర తీసిన మోడీ సర్కారు.. ఇప్పుడా అంశాన్ని వాస్తవరూపంలోకి తీసుకొచ్చే ప్రయత్నాల్ని వేగవంతం చేసింది. దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికతో పాటు.. రాష్ట్రాలకు నిర్వహించే అసెంబ్లీ ఎన్నికల్ని దేశ వ్యాప్తంగా ఒకేసారి జరిపేందుకు వీలుగా సిద్ధమవుతోంది. ఇందుకు అవసరమైన చట్టపరమైన చర్యలకు వీలుగా కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలపటంతో.. అతి త్వరలో పార్లమెంటులో దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశ పెట్టే వీలుంది.
జమిలి ఎన్నికలకు అవసరమైన రెండు బిల్లులను పార్లమెంట్ ఆమోదిస్తే జమిలి ఎన్నికల వ్యవహారం చట్టబద్ధమవుతుంది. అయితే.. రెండు బిల్లుల్లో మొదటి బిల్లుకు లోక్ సభ.. రాజ్యసభల్లో మూడింతల్లో రెండింతల మెజార్టీ అవసరమవుతుంది. ప్రస్తుతానికి లోక్ సభ..అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికల్ని ఒకేసారి నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు. స్థానిక సంస్థలకు ఎన్నికల నిర్వహించే అంశాన్ని పక్కన పెడుతున్నారు. దీనికి కారణం దేశంలోని సగం రాష్ట్రాలు ఆమోదం పలకాల్సి ఉంది. అందుకే.. ఆ విషయంలో దూకుడు ప్రదర్శించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఇక.. జమిలి ఎన్నికలపై కాంగ్రెస్ స్పందించింది. బిల్లులను చూసిన తర్వాత స్పందిస్తామని స్పష్టం చేసింది. అదే సమయంలో దేశంలో జమిలి ఎన్నికలకు మించిన పెద్ద సమస్యలు ఉన్నాయని వ్యాఖ్యానించింది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. జమిలి ఎన్నికలకు మద్దతు ఇచ్చే రాజకీయ పార్టీలు ఎన్ని? వ్యతిరేకించే పార్టీలు ఏంటి? స్పందించని పార్టీలేవి? అన్న ప్రశ్నకు సమాధానం వెతికితే ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి.
ఎందుకుంటే.. పలు రాష్ట్రాల్లో బీజేపీకి మిత్రపక్షాలుగా వ్యవహరిస్తూ అధికారాన్ని షేర్ చేసుకుంటున్న పలు రాజకీయ పార్టీలు సైతం జమిలిపై ఇప్పటివరకు స్పందించలేదు. పార్టీల వారీగా చూస్తే..
మద్దతు ఇచ్చిన పార్టీలు ఏవంటే..
This post was last modified on December 13, 2024 9:39 am
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…
ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా అవతరించిన దురంధర్ తాజాగా ఓటిటిలో వచ్చాక కొత్త డిబేట్ మొదలయ్యింది. ఇంతకన్నా…
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…
ఏపీ సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్లు సుమారు గంటకుపైగా చర్చలు జరిపారు. బుధవారం ఉదయం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి…