ఏపీలో కూటమి సర్కారు ఏర్పడి.. 125 రోజులు అయింది. జూన్ 12న ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారంతో కొలువుదీరిన కూటమి ప్రభుత్వం.. 125 రోజులు పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో ఆదిలోనే తాను చెప్పుకొన్నట్టు సర్కారుకు మార్కులు వేసుకున్నారు చంద్రబాబు. వంద రోజుల ప్రోగ్రెస్ను ఆయన తాజాగా చదివి వినిపించారు. పార్టీ నాయకులతో నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు సర్కారుకు మంచి మార్కులే వేసుకోవడం గమనార్హం.
ఇదీ ప్రగతి..
సీఎం చంద్రబాబు చెప్పినట్టు 100 రోజుల్లో సాధించిన ప్రగతిని ఆయన సవివరంగా తమ్ముళ్లకు వివరించారు. ప్రగతి దారుల్లో సాగిన నడక తీరిది.
చంద్రబాబు వేసుకున్న మార్కులు
This post was last modified on October 19, 2024 9:27 am
2029 పార్లమెంటు ఎన్నికల నాటికి దేశంలో నియోజకవర్గాలను పునర్విభజించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇటు అసెంబ్లీ,…
అమెరికా - ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న చర్చల ప్రతిష్టంభన ప్రపంచ దేశాలను పెను సంక్షోభంలోకి నెట్టే దిశగా మారుతోందా?…
భారత రాష్ట్రపతి ద్రౌపదిముర్ముతో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భేటీ అయ్యారు. పార్టీకి చెందిన…
ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పదవి ఖాళీ అయింది. గత నెల 31వ తేదీ వరకు ఉన్న రాష్ట్ర…
తెలంగాణలో కీలకమైన హోం శాఖను సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గర పెట్టుకున్నారు. శాంతిభద్రతలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. అయితే తరచుగా…
తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన మహిళా నేత, సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి కేబినెట్ లో కీలక…