ఔను! ఇది ముమ్మాటికీ నిజం. గత 2014-19 మధ్య చంద్రబాబు పాలన ప్రారంభించిన తర్వాత.. ఎలాంటి వార్తలు వచ్చాయో..ఇప్పుడు కూడా అలాంటివే వస్తున్నాయి. ఇక్కడేమీ కల్పిత వార్తలు వచ్చాయని చెప్ప డం లేదు. ఓపిక ఉంటే.. ఒక్కసారి వెనక్కి వెళ్లి చూసుకుంటే.. అప్పటి వర్తాలకు.. ఇప్పుడు గత నాలుగు రోజులుగా వస్తున్నవార్తలకు మధ్య చాలా సారూప్యత ఉంది. ఏమాత్రం పెద్దగా తేడా లేదు. అప్పుడు ఎలా ఉందో.. ఇప్పుడూ అలానే ఉందని పరిశీలకులు చెబుతున్నారు.
అతి
చేస్తున్నారు!…. ఇవి మచ్చుకు కొన్ని హెడ్డింగులు మాత్రమే. అవి కూడా రెండు ప్రధాన పత్రికల్లో ప్రధాన శీర్షికల కింద పెట్టుకున్న హెడ్డింగులే. ఇవన్నీ.. 2014-18 మధ్య వచ్చిన ప్రధాన వార్తలు. కట్ చేస్తే.. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి నాలుగు మాసాలు కూడా పూర్తి కాకముందే.. దాదాపు కాపీ పేస్ట్
అన్నట్టుగా ప్రధాన పత్రికలు ఇవే హెడ్డింగులతో వార్తలు రాస్తున్నాయి. అయితే.. ఆయా పత్రికలకు సర్కారుపై కక్షేమీ లేదు. కానీ, జరుగుతున్నది వాస్తవం కాబట్టి!!
అయితే.. అప్పటికి ఇప్పటికీ.. తేడా ఒక్కటే.. నాడు కనీసం ఏడాదిపాటైనా తమ్ముళ్లు వేచి చూశారు. కానీ, ఇప్పుడు మాత్రం వచ్చీ రావడంతోనే రెచ్చిపోతున్నారు. చెలరేగిపోతున్నారు. మరి ఈ పరిణామాలను చంద్రబాబు అడ్డుకుంటారా? లేక.. తమ్ముళ్లకు నొప్పితెలియని విధంగా గిచ్చి వదిలేస్తారా? అనేది చూడాలి. ఇంతకీ కీలక పాయింట్ ఏంటంటే.. కొన్ని కొన్ని తప్పులు ఎంత అనుకూల మీడియా సర్దుబాటు చేయాలన్నా.. చివరి నిముషంలో చేతులు ఎత్తేయకతప్పదు! కాబట్టి ముందే జాగ్రత్త పడితే బెటర్!!
This post was last modified on October 18, 2024 9:31 am
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దర్శకుడు శంకర్ కలయికలో రూపొందుతున్న గేమ్ ఛేంజర్ నిన్న సాయంత్రం సోషల్ మీడియాలో…
అక్కినేని అఖిల్ ఏజెంట్ డిజాస్టర్ వలన ఒక్కసారిగా స్లో అయ్యాడు. తదుపరి సినిమాపై ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కథలపై…
ఏపీ ప్రతిపక్షం వైసీపీ నుంచి చాలా మంది నాయకులు బయటకు వెళ్లిపోతున్న విషయం తెలిసిందే. క్యూకట్టుకుని మరీ నాయకులు పార్టీకి…
ప్రజల్లో ఉండాలంటూ.. నాయకులకు, కార్యకర్తలకు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ తాజాగా సెలవిచ్చారు. 'ప్రజల్లో ఉంటేనే గుర్తింపు ఉంటుంది.…
2024 బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా సంచలన రికార్డులు నమోదు చేసిన హనుమాన్ కొనసాగింపు జై హనుమాన్ ఇంకా మొదలుకాని…
ఏదైనా భాషలో హిట్టయిన సినిమాను వీలైనంత త్వరగా రీమేక్ చేసుకుంటేనే సేఫ్. లేదంటే సబ్ టైటిల్స్ పెట్టుకుని ఆడియన్స్ ఓటిటిలో…