ప్రజలు కష్టాల్లో వుంటే సినిమా వాళ్లే ముందుగా స్పందించారు కానీ ఈ కరోనా కష్ట కాలంలో సినిమానే లాస్ట్ ఆప్షన్ అని కూడా వాళ్ళు గ్రహించేసారు. లాక్ డౌన్ నుంచి నెమ్మదిగా ఉపశమనం ఇచ్చినా కానీ కలిసికట్టుగా పనిచేయాల్సిన సినిమా వాళ్ళకి ఇప్పట్లో షూటింగ్స్ కి అనుమతి రాదనీ అర్ధమయింది.
అందుకే లాక్ డౌన్ ఎత్తిన తర్వాత కూడా నిర్మాణంలో ఉన్న సినిమాలకు అవకాశం ఇవ్వాలని, కొత్త సినిమాలను పరిస్థితులు మామూలు అయ్యే వరకు మొదలు పెట్టరాదని నిర్ణయించుకున్నారు. ఒకవేళ వందల మంది అవసరం అయ్యే పెద్ద సినిమాలకి ఛాన్స్ లేకపోతే, ఇరవై, ముప్పై మందితో తీసే సినిమాలకు ప్రాధాన్యం ఇవ్వాలని, థియేటర్స్ ఎప్పటిలా రన్ అయ్యే వరకు ఓటిటి ప్లాటుఫామ్ టార్గెట్ గా పని చేయాలని అగ్ర నిర్మాతలు డిసైడ్ అయ్యారు.
ఆర్.ఆర్.ఆర్., ఆచార్య, ప్రభాస్ సినిమా, పుష్ప, మహేష్ సినిమా, వకీల్ సాబ్… ఇవన్నీ సెట్స్ మీదకి వెళ్లడం ఇప్పట్లో సాధ్యం కాదని పలువురు సినిమా వాళ్లే అభిప్రాయపడుతున్నారు.
This post was last modified on April 28, 2020 3:26 am
ఏపీలో మెడికల్ కాలేజీల పీపీపీ విధానానికి వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కొనసాగుతోంది. దీనికి డెడ్లైన్ను మళ్లీ…
సంగీత దర్శకుడు తమన్ అఖండ 2 కోసం ఇచ్చిన సంగీతం మీద మిశ్రమ స్పందనే దక్కింది. ఆడియో శివ భక్తులకు…
ఏపీ రాజధాని అమరావతిలో కీలక సమస్యగా ఉన్న రైతుల అంశాన్ని ప్రభుత్వం దాదాపు పరిష్కరించింది. ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని…
రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల…
కోల్కతా సాల్ట్లేక్ స్టేడియంలో ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెస్సీ స్టేడియంలో కేవలం…
బాలీవుడ్ లోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ దురంధర్ ప్రభంజనం మాములుగా లేదు. మొదటి రోజు స్లోగా మొదలై ఇప్పుడు పదో…