Movie News

సినిమా లాస్ట్ ఆప్షన్… టాలీవుడ్ రియలైజేషన్!

ప్రజలు కష్టాల్లో వుంటే సినిమా వాళ్లే ముందుగా స్పందించారు కానీ ఈ కరోనా కష్ట కాలంలో సినిమానే లాస్ట్ ఆప్షన్ అని కూడా వాళ్ళు గ్రహించేసారు. లాక్ డౌన్ నుంచి నెమ్మదిగా ఉపశమనం ఇచ్చినా కానీ కలిసికట్టుగా పనిచేయాల్సిన సినిమా వాళ్ళకి ఇప్పట్లో షూటింగ్స్ కి అనుమతి రాదనీ అర్ధమయింది.

అందుకే లాక్ డౌన్ ఎత్తిన తర్వాత కూడా నిర్మాణంలో ఉన్న సినిమాలకు అవకాశం ఇవ్వాలని, కొత్త సినిమాలను పరిస్థితులు మామూలు అయ్యే వరకు మొదలు పెట్టరాదని నిర్ణయించుకున్నారు. ఒకవేళ వందల మంది అవసరం అయ్యే పెద్ద సినిమాలకి ఛాన్స్ లేకపోతే, ఇరవై, ముప్పై మందితో తీసే సినిమాలకు ప్రాధాన్యం ఇవ్వాలని, థియేటర్స్ ఎప్పటిలా రన్ అయ్యే వరకు ఓటిటి ప్లాటుఫామ్ టార్గెట్ గా పని చేయాలని అగ్ర నిర్మాతలు డిసైడ్ అయ్యారు.

ఆర్.ఆర్.ఆర్., ఆచార్య, ప్రభాస్ సినిమా, పుష్ప, మహేష్ సినిమా, వకీల్ సాబ్… ఇవన్నీ సెట్స్ మీదకి వెళ్లడం ఇప్పట్లో సాధ్యం కాదని పలువురు సినిమా వాళ్లే అభిప్రాయపడుతున్నారు.

This post was last modified on April 28, 2020 3:26 am

Share
Show comments

Recent Posts

వేటు మీద వేటు.. ఆయనొక్కరే మిగిలారు

ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని వారాల నుంచి ఎన్నికల కమిషన్ కొరఢా ఝళిపిస్తూ ఉంది. ఎన్నికల సమయంలో తమ పరిధి దాటి వ్యవహరిస్తున్న…

12 mins ago

రాజ్ తరుణ్ నిర్మాతల భలే ప్లాన్

కుర్ర హీరోల్లో వేగంగా మార్కెట్ పడిపోయిన వాళ్ళలో రాజ్ తరుణ్ పేరు మొదటగా చెప్పుకోవాలి. కెరీర్ ప్రారంభంలో కుమారి 21…

24 mins ago

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. కేంద్రం ఏం చెప్పింది వీళ్లేం చేశారు?

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట…

2 hours ago

అల్లుడి విమర్శలపై అంబటి రియాక్షన్

ఆంధ్రప్రదేశ్‌లో ఇంకో వారం రోజుల్లో ఎన్నికలు జరగబోతుండగా.. మంత్రి అంబటి రాంబాబుపై ఆయన అల్లుడు డాక్టర్ గౌతమ్ రిలీజ్ చేసిన…

2 hours ago

20 వసంతాల ‘ఆర్య’ చెప్పే కబుర్లు

ఎడిటర్ మోహన్ నిర్మాణ సంస్థ ఎంఎస్ ఆర్ట్స్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా సుకుమార్ పని చేస్తున్న రోజులవి. ముప్పై…

3 hours ago

సుహాస్ లెక్క తప్పుతోంది ఇక్కడే

కలర్ ఫోటోతో పెద్ద గుర్తింపు తెచ్చుకుని రైటర్ పద్మభూషణ్ రూపంలో మొదటి థియేట్రికల్ హిట్ అందుకున్న సుహాస్ కు ఈ…

4 hours ago