రోమ్కు వెళ్తే రోమన్ లాగా ఉండాలి అని ఒక సామెత. అలాగే సినీ పరిశ్రమలో చేసే సినిమాలను బట్టి అప్పీయరెన్స్ ఉండాల్సిందే. సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఎదిగిన మలయాళ భామ కీర్తి సురేష్ ఒకప్పుడు ట్రెడిషనల్ రోల్సే చేసేది. అందుకు తగ్గట్లే సంప్రదాయబద్ధంగా కనిపించేది.
తన పాత్రల్లో ఎప్పుడైనా కొంచెం గ్లామర్ టచ్ ఉన్నా.. అది హద్దులు దాటేది కాదు. క్లీవేజ్ షోలకు ఆమె పూర్తిగా దూరంగా ఉండేది. కానీ ఈ మధ్య కీర్తి మేకోవర్ కోసం గట్టిగా ట్రై చేస్తోంది. గ్లామర్ హీరోయిన్లలో ఎవ్వరికీ తాను తీసిపోనని చాటే ప్రయత్నం చేస్తోంది. మహేష్ బాబు సినిమా ‘సర్కారు వారి పాట’లోనే ఆమె మేకోవర్ చూశాం.
ఇప్పుడు బాలీవుడ్లో వరుణ్ ధావన్ సరసన సినిమా చేస్తుండడంతో అక్కడి స్టైల్కు తగ్గట్లుగా సూపర్ హాట్గా తయారవుతోంది కీర్తి. ఈ మధ్య కీర్తి ఏదైనా ఈవెంట్కు హాజరైనా, ఫొటోె షూట్ చేసినా అందులో గ్లామర్ డోస్ బాగా ఉంటోంది. మొన్న ‘రఘు తాత’ అనే సినిమాకు సంబంధించిన ఈవెంట్లో కీర్తి అందాల ఆరబోత చూసి అభిమానులు అవాక్కయ్యారు.
ఐతే ఇప్పుడు ‘ఫిలిం ఫేర్’ అవార్డుల కోసం కీర్తి తయారై వచ్చిన తీరు నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. అల్ట్రా మోడర్న్ లుక్లోకి మారిన ఆమె.. మునుపెన్నడూ లేని స్థాయిలో ఆమె క్లీవేజ్ షో చేసింది. మనం చూస్తున్నది నిజంగా కీర్తినేనా అని ఆశ్చర్యపోతూ కుర్రాళ్లు ఈ ఫొటోలు, వీడియోలను వైరల్ చేస్తున్నారు. ఒక రెండు మూడేళ్లు వెనక్కి వెళ్తే.. కీర్తిని ఇలాంటి లుక్లో చూస్తామన్న ఊహ కూడా ఎవరికీ ఉండేది కాదు.
కెరీర్ ముందుకు సాగేకొద్దీ ఎలాంటి హీరోయిన్ అయినా గ్లామర్ బావిలోకి దిగాల్సిందే అని చెప్పడానికి కీర్తి తాజా రుజువు. ప్రస్తుతం కీర్తి తెలుగులో కొత్తగా ఏ సినిమా ఒప్పుకోలేదు. తమిళంలో మాత్రం ‘రివాల్వర్ రీటా’ అనే లేడీ ఓరియెంటెడ్ మూవీ చేస్తోంది. అది తెలుగులోనూ విడుదల కానుంది.
This post was last modified on August 4, 2024 6:17 pm
సరిగ్గా వారం రోజుల్లో ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చేస్తాడు. థియేటర్ యజమానులు ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్నారు. కేవలం…
ఇప్పుడు తెలుగు సినిమా ఎంతో ఎదిగిపోయింది.. సరికొత్త సినిమాలు తీస్తోంది అని కాలర్ ఎగరేస్తున్నాం కానీ.. రెండు దశాబ్దాల ముందు…
ఇండస్ట్రీ పెద్ద ఎవరు..? ఈ ప్రశ్న టాలీవుడ్లో తరచుగా వినిపిస్తుంటుంది. ఒకప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ పాత్రను…
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…