మహేష్ తో తదుపరి చిత్రం ఖాయమని అనుకున్న మహర్షి దర్శకుడు వంశి పైడిపల్లికి సూపర్ స్టార్ షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. సడన్ గా పరశురామ్ తో సినిమా ఓకే చేసుకున్న మహేష్ ఆ తర్వాత అయినా తనకి ఛాన్స్ ఇస్తాడని వంశి పైడిపల్లి ఆశించాడు. అందుకే తనతో మహేష్ సినిమా లేదని రాస్తున్న మీడియాపై ఫైర్ అయ్యాడు.
కానీ మహేష్ తో తన తదుపరి చిత్రం ఉంటుందని రాజమౌళి ప్రకటించడంతో ఇక వంశి పైడిపల్లి తన ‘మహర్షి’పై ఆశలు వదిలేసుకున్నాడు. ఇప్పుడు అదే కథ కోసం మరో స్టార్ హీరోని వెతికే పనిలో పడ్డాడు. ఎవడు చేసిన చరణ్ తో తనకి మంచి రిలేషన్ ఉండడంతో చరణ్ ఛాన్స్ ఇస్తాడని ఆశిస్తున్నాడు.
చరణ్ ఆర్.ఆర్.ఆర్. కాకుండా ఇంకా వేరే సినిమా ఏదీ కమిట్ అవలేదు.. ఆచార్యలో చేసే స్పెషల్ క్యారెక్టర్ తప్ప. కాబట్టి చరణ్ ని ఒప్పించగలిగితే బాగుంటుందని ట్రై చేస్తున్నాడు. అయితే ఆర్.ఆర్.ఆర్. తర్వాత చేసే చిత్రానికి మరింత స్టార్ వేల్యూ ఉన్న దర్శకుడి కోసం చరణ్ ప్రయత్నించే అవకాశం లేకపోలేదు.
అమెరికానుంచి తరచుగా భారత్కు అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. వలస విధానానికి సంబంధించి, హెచ్-1బీ వీసాలకు సంబంధించి కూడా భారత్కు అమెరికా…
ఓ పరామర్శ అయినా, ఓ సాయం అయినా, ఓ ఓదార్పు అయినా, ఓ కేసు అయినా, ఓ పథకం అయినా……
ఇప్పుడు ప్రపంచంలో నంబర్ వన్ డైౌరెక్టర్ ఎవరు అని పోల్ పెడితే.. తిరుగులేని ఆధిక్యంతో క్రిస్టోఫర్ నోలనే గెలుస్తాడు అనడంలో…
గత శుక్రవారం ‘సింగ్గీతం’ చిత్రం విడుదల కావడానికి ముందు పెద్దగా బజ్ కనిపించలేదు. 94 ఏళ్ల వయసులో సింగీతం ఓపిగ్గా…
గత ఎన్నికల సమయంలో మంగళగిరిలోని ప్రతి వీధిలోనూ పర్యటించిన నారా లోకేష్.. అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యను ప్రభుత్వం…
విడుదల ఎప్పుడు ఉంటుందో కానీ కల్కి 2 మీద అంచనాలు మాములుగా లేవు. కల్కి 2898 ఏడి గొప్ప విజయమే…