మహేష్ తో తదుపరి చిత్రం ఖాయమని అనుకున్న మహర్షి దర్శకుడు వంశి పైడిపల్లికి సూపర్ స్టార్ షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. సడన్ గా పరశురామ్ తో సినిమా ఓకే చేసుకున్న మహేష్ ఆ తర్వాత అయినా తనకి ఛాన్స్ ఇస్తాడని వంశి పైడిపల్లి ఆశించాడు. అందుకే తనతో మహేష్ సినిమా లేదని రాస్తున్న మీడియాపై ఫైర్ అయ్యాడు.
కానీ మహేష్ తో తన తదుపరి చిత్రం ఉంటుందని రాజమౌళి ప్రకటించడంతో ఇక వంశి పైడిపల్లి తన ‘మహర్షి’పై ఆశలు వదిలేసుకున్నాడు. ఇప్పుడు అదే కథ కోసం మరో స్టార్ హీరోని వెతికే పనిలో పడ్డాడు. ఎవడు చేసిన చరణ్ తో తనకి మంచి రిలేషన్ ఉండడంతో చరణ్ ఛాన్స్ ఇస్తాడని ఆశిస్తున్నాడు.
చరణ్ ఆర్.ఆర్.ఆర్. కాకుండా ఇంకా వేరే సినిమా ఏదీ కమిట్ అవలేదు.. ఆచార్యలో చేసే స్పెషల్ క్యారెక్టర్ తప్ప. కాబట్టి చరణ్ ని ఒప్పించగలిగితే బాగుంటుందని ట్రై చేస్తున్నాడు. అయితే ఆర్.ఆర్.ఆర్. తర్వాత చేసే చిత్రానికి మరింత స్టార్ వేల్యూ ఉన్న దర్శకుడి కోసం చరణ్ ప్రయత్నించే అవకాశం లేకపోలేదు.
This post was last modified on April 25, 2020 4:07 am
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…