లేటు వయసులో ఒక్కసారిగా హాట్నెస్ పెంచేసి కుర్రాళ్లలో కాక పుట్టిస్తోంది మిల్కీ బ్యూటీ తమన్నా. ఇటీవలే అమేజాన్ ప్రైమ్లో రిలీజైన ‘జీ కర్దా’లో ఆమె చేసిన హాట్ సీన్లు కొన్ని సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయ్యాయి. ఇప్పుడు మరో ‘హాట్’ సిరీస్తో తమన్నా ప్రేక్షకులను పలకరించబోతోంది. ఆమె ఓ కీలక పాత్ర చేసిన ‘లస్ట్ స్టోరీస్-2’ ఈ గురువారమే నెట్ఫ్లిక్స్లో రిలీజ్ కాబోతోంది.
నిజ జీవితంలో తమన్నాతో రిలేషన్షిప్లో ఉన్నట్లుగా భావిస్తున్న విజయ్ వర్మనే ఇందులో ఆమెతో జోడీ కొట్టాడు. ఒక ఎపిసోడ్ వీరి మీదే నడవబోతోంది. తమన్నా ఒక వివాహితగా కనిపించనుండగా.. ఆమె మాజీ లవర్ అయిన విజయ్ తన జీవితంలోకి రీఎంట్రీ ఇచ్చి తనతో మళ్లీ రొమాన్స్ చేయాలని ప్రయత్నించే నేపథ్యంలో ఈ ఎపిసోడ్ నడుస్తుందని ప్రోమోలు చూస్తే అర్థమవుతున్నాయి.
ఈ షోను తమన్నా కొంచెం వెరైటీగా ప్రమోట్ చేయాలని చూడటం విమర్శలకు దారి తీస్తోంది. లస్ట్ స్టోరీస్-2 ప్రధానంగా యూత్ను టార్గెట్ చేసిందని వేరే చెప్పాల్సిన పని లేదు. ప్రధానంగా సెక్స్ చుట్టూ తిరిగే ఇలాంటి షోలను ఫ్యామిలీ అంతా చూసేంత ప్రొగ్రెసివ్ సొసైటీ కాదు మనది. కానీ తమన్నా మాత్రం ఈ షోను ఫ్యామిలీలో అందరూ కలిసి చూడమని అంటోంది.
పైగా తనకు, విజయ్కి మధ్య వచ్చే ఒక రొమాంటిక్ సీన్ చూపించి మరి.. ఈ షోను రహస్యంగా చూడాల్సిన పని లేదని.. ఇందులో అందరి కథలూ ఉంటాయని.. కాబట్టి ఫ్యామిలీ అంతా కలిసి చూడాలని ఆమె సెలవిచ్చింది. కానీ నెటిజన్లకు ఈ అప్పీల్ రుచించలేదు. రొమాంటిక్, ఇంటిమేట్ సీన్లను ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేసేంత సీన్ మన దగ్గర లేదని.. తమన్నా ఇప్పుడు ఇమేజ్ మార్చుకుని ఇలాంటి సిరీస్ల్లో నటిస్తే నటించింది కానీ… జనాలకు ఇలాంటి సలహాలు మాత్రం ఇవ్వొద్దని ఆమెకు గట్టిగా చెబుతున్నారు.
టాలీవుడ్ అగ్రశ్రేణి డ్యాన్స్ మాస్టర్లు ఇద్దరి మధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య ఘర్షణ చోటు…
మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…
ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…
ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రముఖులపై అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలు చేసిన కారణంగా ప్రశ్న రావణ్ సహా పలువురు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…
పశ్చిమాసియాలో నెలకొన్న శాంతియుత పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారిపోయాయి. ఇరాన్ ను లక్ష్యంగా చేసుకుని అమెరికా భీకర దాడులకు దిగింది.…