బాలయ్య నటించిన ‘వీర సింహా రెడ్డి’ సంక్రాంతికి విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకుంది. గోపీచంద్ మలినేని బాలయ్యను డీల్ చేసిన విధానం చూసి ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు. బాలయ్య గెటప్ , యాక్షన్ ఎపిసోడ్స్ రిలీజ్ కి ముందే మంచి బజ్ క్రియేట్ చేశాయి. దీంతో సినిమా థియేటర్స్ లో అభిమానులతో పాటు మూవీ లవర్స్ ను కూడా మెప్పించి భారీ విజయం అందుకుంది.
ఈ నెల 23న సినిమా వంద రోజులు పూర్తి చేసుకోనుంది. ఈ సందర్భంగా మైత్రి నిర్మాతలు భారీ ఈవెంట్ నిర్వహించబోతున్నారు. రేపు ఈవెంట్ ఎక్కడా అనేది చెప్పానున్నారు. హైదరాబాద్ లేదా వంద రోజులు ఆడుతున్న ప్లేస్ లో ఈవెంట్ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారు.
వీర సింహా రెడ్డి కొన్ని సెంటర్స్ లో డైరెక్ట్ గా వంద రోజులు మరికొన్ని థియేటర్స్ లో షిఫ్టింగ్ తో వంద రోజులు పూర్తి చేసుకోనుంది. ఎన్ని థియేటర్స్ అనేది తెలియాల్సి ఉంది. అయితే ఓటీటీ , డిజిటల్ యుగం నడుస్తున్న ఈ రోజుల్లో థియేటర్స్ లో వంద రోజులు ఆడటం అంటే గొప్ప విషయమే. బాలయ్య నటించిన అఖండ కూడా వంద రోజులు థియేటర్స్ లో ప్రదర్శించబడింది. ఆ సినిమాకు కర్నూల్ లో గ్రాండ్ గా వంద రోజుల వేడుక చేశారు. ఇప్పుడు అదే రీతిలో వీర సింహా రెడ్డి 100 డేస్ ఫంక్షన్ ప్లాన్ చేస్తున్నారు. ఇలా వరుసగా రెండు సార్లు 100 రోజుల వేడుక జరుపుకున్న హీరోగా బాలయ్య అరుదైన రికార్డ్ నెలకొల్పనున్నాడు.
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…
తన సినిమాకు పని చేసిన టెక్నీషియన్ను ఒక నిర్మాత సైకోగా అభివర్ణించడం ఎప్పుడైనా చూశారా? సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ…
శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…