అల వైకుంఠపురములో చిత్రానికి అల్లు అర్జున్ ఏది అనుకుంటే అదే జరిగింది. త్రివిక్రమ్ ఆ సినిమాకు ముందు కాస్త డౌన్ లో ఉండడంతో అల్లు అర్జున్ తనకు కావాల్సినట్టుగా అన్నీ సెట్ చేయించుకున్నాడు. నిర్మాతగా తన తండ్రికి కూడా వాటా ఇప్పించుకున్నాడు. అలాగే మహేష్ తో సినిమా ఆగిపోవడంతో సుకుమార్ కూడా డిఫెన్స్ లో ఉన్న టైంలో పుష్ప చిత్రానికి సైతం బన్నీ చెప్పిందే వేదం అవుతోంది.
కానీ కొరటాల శివతో తదుపరి చిత్రానికి మాత్రం అల్లు అర్జున్ డెసిషన్ మేకర్ కాదు. తన సినిమాలపై పూర్తి అథారిటీ తీసుకునే కొరటాల శివ ఎవరి వాటా ఎంత అనేది తానే తేల్చాడు. కొరటాల శివతో సినిమా చేయడం కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్న అల్లు అర్జున్ ఈ సినిమా వరకు పెద్దగా జోక్యం చేసుకోవడం లేదు
కొరటాల శివను తన సినిమాకు లాక్ చేసేయడం అల్లు అర్జున్ కి కావాలి. అందుకే ఆచార్య షూటింగ్ ఇంకా బ్యాలన్స్ ఉండగా, తన పుష్ప ఇంకా మొదలైనా కాకుండా కొరటాల సినిమాను అసలు సందర్భమే లేకుండా అనౌన్స్ చేసేసాడు.
This post was last modified on August 3, 2020 8:08 am
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…
సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…
సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…
వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా మోసమే శ్వాసగా మారి.. తమ మాటల్ని నమ్మినోళ్లను మోసం చేసే సైబర్ బందిపోట్లు..…