ఓటిటిలో రిలీజ్ చేసే సినిమాలకు నామ మాత్రపు ప్రచారం చేయడానికి నిర్మాతలు ప్రయత్నించడం లేదు. సినిమా బాగుందని అంటే టాక్ బాగా వచ్చి, వ్యూస్ అవే వస్తాయని, మళ్ళీ పబ్లిసిటీ కోసం అదనపు ఖర్చు దేనికని భావిస్తున్నారు. కానీ బాలీవుడ్ సినిమాలకు అలా చేయడంలేదు. వాటికి ప్రచారం దండిగానే చేస్తున్నారు. ఇక ఓటిటిలో కొత్తగా వస్తున్న సినిమా ఏమిటంటే ఉమామహేశ్వర ఉగ్రరూపస్య.
మలయాళ చిత్రానికి రీమేక్ అయిన ఈ చిత్రానికి బాహుబలి నిర్మాతలు వెనక ఉన్నారు. కేరాఫ్ కంచరపాలెం సినిమా తీసిన వెంకటేష్ మహా దర్శకుడు. సత్యదేవ్ కథానాయకుడిగా నటించాడు. ఈ చిత్రం గురువారం నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అవుతోంది. మరి ఇటీవల విడుదలైన ఓటిటి సినిమాల మాదిరిగా మెప్పిస్తుందా లేదా అనేది చూడాలి.
This post was last modified on July 30, 2020 12:41 am
విశ్వాసం ఉండడం తప్పుకాదు.. కానీ, అతి విశ్వాసం ఎప్పుడూ.. కొంప ముంచేస్తుంది. ఇప్పుడు ఈ మాట ఎవరో అనడం లేదు.…
చరిత్రకు సంబంధించిన ఒక ముఖ్యమైన ఘట్టాన్ని తెరకెక్కించేటప్పుడు రీసెర్చ్ చాలా అవసరం. కానీ కొందరు దర్శకులు కేవలం మీడియాలో వచ్చిన…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద రాయి దాడి ఘటన కొన్ని రోజుల పాటు ఎంత చర్చనీయాంశం అయిందో…
యూత్ హీరోల్లో బడ్జెట్ పరంగా ప్రామిసింగ్ గా మారుతున్న సుహాస్ కొత్త సినిమా ప్రసన్నవదనం మే 3 విడుదల కానుంది.…
టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు వరుసగా అయిదోసారి ఎమ్మెల్యేగా గెలవాలనే లక్ష్యంతో సాగుతున్నారు. ఈ సారి భీమిలి నుంచి…
ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాలలో కాపు, కమ్మ, రెడ్ల మధ్య రాజకీయాలు నడిస్తే ఒక్క నెల్లూరు జిల్లాలో మాత్రం పూర్తిగా రెడ్ల…