ఓటిటిలో రిలీజ్ చేసే సినిమాలకు నామ మాత్రపు ప్రచారం చేయడానికి నిర్మాతలు ప్రయత్నించడం లేదు. సినిమా బాగుందని అంటే టాక్ బాగా వచ్చి, వ్యూస్ అవే వస్తాయని, మళ్ళీ పబ్లిసిటీ కోసం అదనపు ఖర్చు దేనికని భావిస్తున్నారు. కానీ బాలీవుడ్ సినిమాలకు అలా చేయడంలేదు. వాటికి ప్రచారం దండిగానే చేస్తున్నారు. ఇక ఓటిటిలో కొత్తగా వస్తున్న సినిమా ఏమిటంటే ఉమామహేశ్వర ఉగ్రరూపస్య.
మలయాళ చిత్రానికి రీమేక్ అయిన ఈ చిత్రానికి బాహుబలి నిర్మాతలు వెనక ఉన్నారు. కేరాఫ్ కంచరపాలెం సినిమా తీసిన వెంకటేష్ మహా దర్శకుడు. సత్యదేవ్ కథానాయకుడిగా నటించాడు. ఈ చిత్రం గురువారం నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అవుతోంది. మరి ఇటీవల విడుదలైన ఓటిటి సినిమాల మాదిరిగా మెప్పిస్తుందా లేదా అనేది చూడాలి.
This post was last modified on July 30, 2020 12:41 am
సరిగ్గా వారం రోజుల్లో ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చేస్తాడు. థియేటర్ యజమానులు ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్నారు. కేవలం…
ఇప్పుడు తెలుగు సినిమా ఎంతో ఎదిగిపోయింది.. సరికొత్త సినిమాలు తీస్తోంది అని కాలర్ ఎగరేస్తున్నాం కానీ.. రెండు దశాబ్దాల ముందు…
ఇండస్ట్రీ పెద్ద ఎవరు..? ఈ ప్రశ్న టాలీవుడ్లో తరచుగా వినిపిస్తుంటుంది. ఒకప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ పాత్రను…
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…