ఓటిటిలో రిలీజ్ చేసే సినిమాలకు నామ మాత్రపు ప్రచారం చేయడానికి నిర్మాతలు ప్రయత్నించడం లేదు. సినిమా బాగుందని అంటే టాక్ బాగా వచ్చి, వ్యూస్ అవే వస్తాయని, మళ్ళీ పబ్లిసిటీ కోసం అదనపు ఖర్చు దేనికని భావిస్తున్నారు. కానీ బాలీవుడ్ సినిమాలకు అలా చేయడంలేదు. వాటికి ప్రచారం దండిగానే చేస్తున్నారు. ఇక ఓటిటిలో కొత్తగా వస్తున్న సినిమా ఏమిటంటే ఉమామహేశ్వర ఉగ్రరూపస్య.
మలయాళ చిత్రానికి రీమేక్ అయిన ఈ చిత్రానికి బాహుబలి నిర్మాతలు వెనక ఉన్నారు. కేరాఫ్ కంచరపాలెం సినిమా తీసిన వెంకటేష్ మహా దర్శకుడు. సత్యదేవ్ కథానాయకుడిగా నటించాడు. ఈ చిత్రం గురువారం నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అవుతోంది. మరి ఇటీవల విడుదలైన ఓటిటి సినిమాల మాదిరిగా మెప్పిస్తుందా లేదా అనేది చూడాలి.
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందే ప్యాన్ ఇండియా మూవీ ప్రకటన పోస్టర్ రూపంలో రావడం ఆలస్యం తెలుగు…
తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత విశ్వరూపం చూపించారు. పదునైన మాటలతో విరుచుకుపడ్డారు. ``ఇప్పటి వరకు మీరు అన్న..…
మిస్టర్ బచ్చన్ లాంటి డిజాస్టర్ తో టాలీవుడ్ కెరీర్ మొదలుపెట్టిన భాగ్యశ్రీ బోర్సేకు చాలా కాలం టైం కలిసి రాలేదు.…
టాలీవుడ్లో చాలామంది వారసులు సక్సెస్ ఫుల్ హీరోలుగా నిలదొక్కుకున్నారు. వారిలో కొందరికి ఆరంభం నుంచే కలిసొచ్చింది. కొందరు కాస్త తడబడి…
నేచురల్ స్టార్ నాని కెరీర్ ఆరంభంలో పెద్ద హిట్ అయిన చిత్రాల్లో ‘పిల్ల జమీందార్’ ఒకటి. ఈ చిత్రంతోనే అశోక్ బాబు…
సినీ ఇండస్ట్రీలో స్టార్స్ పర్సనల్ లైఫ్ ఎలా ఉన్నా సరే.. ఒకరి ప్రొఫెషన్ ను మరొకరు గౌరవించుకోవడం ఎప్పుడూ పాజిటివ్…