ఓటిటిలో రిలీజ్ చేసే సినిమాలకు నామ మాత్రపు ప్రచారం చేయడానికి నిర్మాతలు ప్రయత్నించడం లేదు. సినిమా బాగుందని అంటే టాక్ బాగా వచ్చి, వ్యూస్ అవే వస్తాయని, మళ్ళీ పబ్లిసిటీ కోసం అదనపు ఖర్చు దేనికని భావిస్తున్నారు. కానీ బాలీవుడ్ సినిమాలకు అలా చేయడంలేదు. వాటికి ప్రచారం దండిగానే చేస్తున్నారు. ఇక ఓటిటిలో కొత్తగా వస్తున్న సినిమా ఏమిటంటే ఉమామహేశ్వర ఉగ్రరూపస్య.
మలయాళ చిత్రానికి రీమేక్ అయిన ఈ చిత్రానికి బాహుబలి నిర్మాతలు వెనక ఉన్నారు. కేరాఫ్ కంచరపాలెం సినిమా తీసిన వెంకటేష్ మహా దర్శకుడు. సత్యదేవ్ కథానాయకుడిగా నటించాడు. ఈ చిత్రం గురువారం నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అవుతోంది. మరి ఇటీవల విడుదలైన ఓటిటి సినిమాల మాదిరిగా మెప్పిస్తుందా లేదా అనేది చూడాలి.
This post was last modified on July 30, 2020 12:41 am
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…