ఓటిటి ప్లాటుఫామ్ లో వచ్చే సినిమాలకో అడ్వాంటేజ్ ఉంది. సబ్ టైటిల్స్ సౌకర్యం ఉండడంతో భాష రాని వాళ్ళు కూడా సినిమా బాగుందనే టాక్ వస్తే చూసేస్తారు. అలా వైడ్ ఆడియన్స్ కి రీచ్ అయిన సినిమాలతోనే ఓటిటి సంస్థలు డబ్బు చూస్తాయి.
సినిమా థియేటర్లు మూత పడిన ఈ సమయంలో సినీ ప్రియులు మాములుగా కంటే అధికంగా పరభాషా సినిమాలు చూస్తున్నారు. మలయాళం, తమిళం, కొన్ని కన్నడ సినిమాలకు కూడా దేశ వ్యాప్తంగా ప్రేక్షకులు దొరికారు.
కానీ తెలుగు సినిమాలకు మాత్రం ఆ స్థాయిలో రీచ్ రాలేదు. తెలుగు సినిమాల్లో సహజత్వం తక్కువ, మసాలా ఎక్కువ అనే జనరల్ అభిప్రాయానికి తగ్గట్టే ఎక్కువ సినిమాలు ఉండడంతో మన చిత్రాలు ట్రెండ్ అయిన దాఖలాలు కనిపించలేదు.
మనకు కూడా అర్జున్ రెడ్డి, కేరాఫ్ కంచరపాలెం లాంటి ఉత్తమ చిత్రాలు కొన్ని వచ్చినా మసాలా స్టఫ్ ఎక్కువ. ఈ కారణంగానే నెట్ ఫ్లిక్స్ లాంటి బిగ్ ప్లేయర్ మన సినిమాలు కొనేందుకు అంత ఆసక్తి, ఉత్సాహం చూపించడం లేదట. ఓటిటిలో కూడా మనం బాహుబలి అనిపించుకోవాలంటే యూనివర్సల్ అప్పీల్ ఉన్న సినిమాలపై ఫోకస్ ఎక్కువ పెట్టాలి.
'బ్రహ్మోత్సవం' సినిమాలో చిన్న పాత్రతో కెరీర్ స్టార్ట్ చేసిన అవంతికా వందనపు, ఇప్పుడు అమెరికన్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో తనకంటూ…
ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో డిబేట్ ఒకటుంది. జనం మునుపటిలా థియేటర్లకు ఎక్కువ సంఖ్యలో ఎందుకు రావడం లేదనేది అందులో మెయిన్…
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తుల నుంచి భారీ సంఖ్యలో విరాళాలు అందుతున్నాయి. ఈ నిధులతో…
ఇంకో పద్దెనిమిది రోజుల్లో లెనిన్ విడుదల. అక్కినేని అభిమానులు బాగా ఎగ్ జైట్మెంట్ తో ఉన్నారు. ఇప్పటికే పలు వాయిదాలు…
అభివృద్ధి చెందిన దేశాల్లో రాజకీయ స్థిరత్వం ఎక్కువగా ఉంటుందని భావిస్తారు. కానీ గత పదేళ్లుగా యునైటెడ్ కింగ్డమ్ పరిస్థితి మాత్రం…
టాలీవుడ్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ గతంలోనే సోషల్ మీడియాలో చాలా…