లాక్ డౌన్ టైంలో సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చి, కొన్ని వారాల పాటు తన హాస్య చతురతతో అలరించిన చిరంజీవి ఈమధ్య బాగా తక్కువ ట్వీటుతున్నారు. యమోత్సాహం చూపించిన యముడికి మొగుడు ఎందుకు సైలెంట్ అయిపోయాడనేది ఫాన్స్ కి అర్థం కావడం లేదు.
చిరంజీవి ట్వీట్స్ చూసేందుకే ట్విట్టర్ అకౌంట్లు మొదలు పెట్టిన వాళ్ళు కూడా పలువురు ఉన్నారు. వాళ్లంతా ఇప్పుడు నిరుత్సాహపడుతున్నారు. కరోనా క్రైసిస్ చారిటీకి సంబంధించి, తెలంగాణ ముఖ్యమంత్రిని కలిసేందుకు వెళుతూ తనను పిలవనందుకు బాలకృష్ణ ఓపెన్ గా చిరంజీవిని ఎటాక్ చేసిన సంగతి తెలిసిందే. చిరంజీవి అప్పట్నుంచీ ముభావంగానే ఉంటున్నారు.
ఒకటీ అరా సోషల్ అవేర్నెస్ కలిగించే వీడియోలు తప్ప చిరులో ట్వీటింగ్ మొదలుపెట్టినప్పటి ఉత్సాహం అయితే లేదు. సినిమా పరిశ్రమ గురించిన విషయాల్లోనూ చిరంజీవి మునుపటి చొరవ చూపించడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి.
This post was last modified on July 17, 2020 4:55 pm
రోమ్లో ఉన్నపుడు రోమన్లా ఉండాలని ఓ సామెత. సినిమా వాళ్ల విషయానికి వస్తే.. ఏ ఇండస్ట్రీలో సినిమా చేస్తే అక్కడి…
ఏప్రిల్ చివరి వారం అంటే పీక్ సమ్మర్.. ఈ టైంలో పెద్ద పెద్ద సినిమాలతో థియేటర్లు కళకళలాడుతుండాలి. రెండు గంటలు…
సామాజిక పింఛన్ల పై పిడుగు పడినట్టు అయింది. వృద్ధులు, దివ్యాంగులు, వితంతులు, ఒంటరి మహిళ లు.. వంటి సామాజిక పింఛనుపై…
ఏపీలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అధికార పార్టీ వైసీపీ తాజాగా ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించిన విషయం తెలిసిందే. 2019…
స్టార్ హీరోల పోటీని తట్టుకుని బ్లాక్ బస్టర్ మించిన వసూళ్లను సాధించిన హనుమాన్ కొనసాగింపు జై హనుమాన్ ఆల్రెడీ ప్రకటించిన…
టాలీవుడ్లో ఎంతోమంది లెజెండరీ డైరెక్టర్లు ఉన్నారు. వాళ్ల దగ్గర శిష్యరికం చేసి స్టార్ డైరెక్టర్లుగా ఎదిగిన వాళ్లు కూడా ఉన్నారు.…